Telangana | దేశంలో కరోనా మహమ్మారి ఉదృతంగా వ్యాపిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న కరోనా ఆంక్షలను ఈ నెల 20 వరకూ పొడిగించాలని నిర్ణయించింది.
New Year | కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ప్రపంచం మొత్తం రెడీ అయిపోయింది. అదే సమయంలో ప్రపంచంపై పంజా విసిరేందుకు తాచుపాములా కరోనా
Karnataka Restrictions: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం నేపథ్యంలో కర్ణాటక రాజధాని బెంగళూరుతోపాటు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఆంక్షలను కఠినతరం చేసినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఆయా ప్ర
బ్రిటన్ పరిశోధకుల వెల్లడిన్యూఢిల్లీ : ‘కరోనా ఆపత్కాలంలో మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం మనకి రక్షణ కల్పించాయి.. కానీ అవి పిల్లల్లో మాత్రం రోగనిరోధక వ్యవస్థను బలహీనపరిచాయి’ అని అంటున్నారు బ్రిటన్ �
కరోనా ఆంక్షలు| కరోనా నియంత్రణకు విధించిన ఆంక్షలను అసోం ప్రభుత్వం మరోమారు పొడిగించింది. రాష్ట్రంలో ఈ నెల 22 వరకు కొవిడ్ నిషేధాజ్ఞలను కొనసాగుతాయని ప్రకటించింది. అయితే కొన్ని జిల్లాల్లో మహ�
అన్నవరంలో కొవిడ్ ఆంక్షలు | ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవర క్షేత్రంలో రేపటి నుంచి కొవిడ్ ఆంక్షలు విధిస్తున్న ఆలయ ఈఓ త్రినాథరావు బుధవారం తెలిపారు.
నీట్ పీజీ| నీట్ పీజీ పరీక్షను షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్బీఈ) ప్రకటించింది. ఈ పరీక్షను ఏప్రిల్ 18 యథాతథంగా కొనసాగిస్తామని, పరీక్ష తేదీలో ఎలాంటి మార్పు లేదన
బెంగళూర్ : కొవిడ్-19 కేసులు పెరుగుతున్న క్రమంలో కర్నాటక వెలుపలి నుంచి బెంగళూర్ నగరంలోకి వచ్చే వారు ఏప్రిల్ 1 నుంచి విధిగా కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ తీసుకురావాలని మంత్రి డాక్టర్ కే సుధాకర్ వెల్లడి�
ముంబై: కరోనా నిబంధనలు పాటించనివారిపై మహారాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝులిపిస్తున్నది. ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారిపై భారీగా జరిమానాలు విధిస్తున్న ప్రభుత్వం.. తాజాగా ఓ బాలీవుడ్ నటుడిపై
చెన్నై: కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. ఒక్కో ప్రాంతంలో లాక్డౌన్ అమలు చేస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని కట్టడిచేయడానికి కరోనా నిబంధనలను కఠినంగా