wild animals | నిజాంపేట మండల పరిధిలో అడవి జంతువులు వీరంగం సృష్టించాయి. పంటల పొలాల్లో జంతువులు హల్ చల్ చేస్తుండటంతో రైతులు లబోదిబోమని ఏం చేయాలో తోచని స్థితిలోకి వెళ్లిపోతున్నారు.
గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ కొత్తగా మార్కెట్లోకి మొక్కజొన్న పంట కోసం కలుపు నివారణ మందు ఆశితాకాను ఆవిష్కరించింది. ఐఎస్కే జపాన్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఈ మందుతో దేశీయ మొక్కజొన్న రైతులు ఎదుర్క�
వ్యయప్రయాసాలకోర్చి సా గు చేసిన మొక్కజొన్న పంటను కోసి కుప్పగా పోయగా, గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో 40 క్వింటాళ్లు పంట నష్టపోయినట్లు బాధిత రైతు వాపోయాడు.
వరికి బదులుగా మొక్కజొన్న పంటను సాగు చేసిన అన్నదాతకు ముప్పుతిప్పలు తప్పడంలేదు. జిల్లా లో వాతావరణ పరిస్థితులతో రైతన్నకు నష్టాలు తప్పేలా లేవు. పంట కంకులు పెట్టే సమయంలో సరిపడా నీరందక ఎండుముఖం పడుతున్న ది.
Rasamayi balakishan | అకాల వర్షంతో పంటలు దెబ్బతిన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పంట నష్టపరిహారం అందించాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు. మండల కేంద్రానికి చెందిన కల్లూరి రమేశ్, రాంసాగర్కు చె�
Corn Crop | బోనకల్ మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో సాగర్ కెనాల్ కింద సాగు చేసిన మొక్కజొన్న సాగు నీరు అందక నీటి ఎద్దడికి గురి అవుతుంది. మొక్కజొన్న పైర్లను జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య ఇతర అధికారులత�
Farmers | వారబందీ ప్రకారము రెండు రోజుల్లో సాగునీరు బంద్ చేస్తే ఎలా... మరో నాలుగు రోజులు నీటి సరఫరా పొడిగించాలంటూ బోనకల్ మండల రైతులు వ్యవసాయ అధికారులను వేడుకుంటున్నారు.
Corn Crop | ఖమ్మం జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య ఇవాళ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆళ్ళపాడు గ్రామంలోని మొక్కజొన్న పంట సాగు చేసిన రైతులతో ప్రస్తుత పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.
Bonakallu| బోనకల్లు : మండలంలోని ఆళ్లపాడు, నారాయణపురం సాగర కాలువల ప్రాంతంలో సాగు చేసిన మొక్కజొన్న పైర్లను మధిర ఆత్మ కమిటీ చైర్మన్ కర్నాటి రామకోటేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతు సాగు చేసి�
Fake Seeds | చండ్రుగొండ, ఫిబ్రవరి 11 : నకిలీ విత్తనాలతో రైతులు (Fake Seeds) మోసపోయిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని బాల్యతండా గ్రామంలో వెలుగుచూసింది. మంగళవారం గ్రామానికి వచ్చిన విత్తనాలు సప్లై చేస�
Khammam | బోనకల్లు : రైతులు సాగు చేస్తున్న పంటలకు సాగర జలాలను నిరంతరాయంగా సరఫరా చేసి పంటను కాపాడాలని ప్రభుత్వాన్ని సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు, జిల్లా కమిటీ సభ్యులు దొండపాటి నాగేశ్వరరావ�
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు రైతులకు చేస్తున్న సూచనలు సత్ఫలితాలిస్తున్నాయి. రైతువేదికల్లో తరుచూ సమావేశాలు నిర్వహిస్తున్న వ్యవసాయ�