Tamil Nadu student snubs Governor | యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న తమిళనాడు గవర్నర్కు విద్యార్థిని షాక్ ఇచ్చింది. వేదికపై ఉన్న ఆయనను దాటి వెళ్లింది. గవర్నర్ చేతుల మీదుగా కాకుండా వైస్ ఛాన్సలర్ నుంచి డిగ్రీని అందుకు�
రాష్ట్రం పేరుమీద ఏర్పడిన తెలంగాణ యూనివర్సిటీలో ఆది నుంచి పాలనలో నిర్ల క్ష్యం రాజ్యమేలుతున్నది. తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పడి 18 సంవత్సరాలు అవుతుండగా..ఇప్పటివరకు ఒకేసారి స్నాతకోత్సవం (కాన్వకేషన్) నిర్వ�
అనంతసాగర్ శివారులోని ఎస్సార్ యూనివర్సిటీలో స్నాతకత్సోవ సంబురం నెలకొంది. శుక్రవారం మూడో కాన్వొకేషన్ ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథులుగా ఎరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ సతీశ్రె
పరిశ్రమల వృద్ధి, హెరిటేజ్లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉన్నదని ఇస్రో చైర్మన్ సోమనాథ్ (ISRO Chairman Somanath ) అన్నారు. చంద్రయాన్-3 దేశం మొత్తం గర్వించేలా చేసిందని తెలిపారు.
విద్యా వ్యవస్థలో మార్పులకు అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకొని లక్ష్యం వైపు దృష్టి సారించాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు.
మాది జగిత్యాల జిల్లా. ములుగులోని హార్టికల్చర్ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ హార్టికల్చర్లో డిగ్రీ పూర్తి చేసి ఉత్తమ ప్రతిభకనబర్చి గోల్డ్మెడల్ సాధించా. కెనరా బ్యాంకులో అగ్రికల్చర్ ఫీల్డ్ఆఫీసర్గా ప�
రైతుకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ థోమర్ అన్నారు. రాజేంద్రనగర్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్సెటెంషన్ మేనేజ్మెంట్ 6వ వార్షికోత్సవ కార్యక�
పరిశోధనలే లక్ష్యంగా విద్య కొనసాగాలని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. అందరి మనుగడకు పరిశోధనలు చాలా అవసరమని తెలిపారు. పరిశోధనలతోనే కరోనా వంటి మహమ్మారిని ఎదుర్కొనే పరిస్థితులు వచ్చాయన్నారు. హైదర
కాకతీయ విశ్వవిద్యాలయ 22వ స్నాతకోత్సవం గురువారం జరుగనుంది. ఈసారి ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 11 కమిటీలను నియమించగా స్నాతకోత్సవానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజర�
విద్యార్థులంతా ఉత్తరాలు రాయాలని, పుస్తకాలు చదవాలని సుప్రీంకోర్టు ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఉద్బోధించారు. ఉత్తరాలు రాస్తే మీలో ఉన్న కవులు బయటకు వస్తారని సూచించారు. ఏ హోదాలో ఉన్నా.. ఎంత ఉన్నతస�
ఉస్మానియా యూనివర్సిటీ 82వ స్నాతకోత్సవాన్ని శుక్రవారం నిర్వహించనున్నట్లు ఓయూ వీసీ ప్రొఫెసర్ డి. రవీందర్ యాదవ్ తెలిపారు. ఠాగూర్ ఆడిటోరియంలో సాయంత్రం ఆరు గం టలకు ఈ వేడుక ప్రారంభం కానున్నదని చెప్పారు. భ�
వైద్యు డు దేవుడితో సమానమని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మం త్రి భూపేందర్ యాదవ్ అన్నారు. సనత్ నగర్లోని ఈఎస్ఐసీ వైద్య కళాశాలలోని ఎంబీబీఎస్(2016-17)బ్యాచ్ స్నాతకోత్సవాన్ని
హైదరాబాద్ : దూలపల్లిలోని తెలంగాణ ఫారెస్ట్ అకాడమీలో 7వ బ్యాచ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల శిక్షణ కార్యక్రమం స్నాతకోత్సవం జరిగింది. తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హిమాచల్ప్రదేశ్, జమ్మూకశ
ఉద్యోగ నియామకాలకు యువత సన్నద్ధం కావాలని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. శుక్రవారం అమీర్పేట్లో నిర్వహించిన రూట్స్ కళాశాల స్నాతకోత్సవంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఒకనాడు ఉపాధి అవకాశాల కోసం వలసదార�