Election Commission | దేశవ్యాప్తంగా 334 రాజకీయ పార్టీలను రిజిస్టర్ జాబితా నుంచి ఎన్నికల సంఘం (ఈసీ) తొలగించింది. 2019 నుంచి ఏ ఒక్క ఎన్నికల్లో పోటీ చేయని ఈ రాజకీయ పార్టీలపై ఈ నిర్ణయం తీసుకున్నది.
Court Cases Cost | కోర్టుల్లో కేసుల వాదనకు కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లలో రూ.400 కోట్లకు పైగా ఖర్చు చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వ్యాజ్యాల కోసం కేంద్రం రూ.66 కోట్లు వ్యయం చేసింది. గత ఆర్థిక సంవత్సరం కంటే ఇది రూ.9 కోట్లు ఎక్�
Sanjay Raut | స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ తెలిపారు. ‘ఇండియా’ బ్లాక్, మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) పొత్తులు లోక్సభ, అసెంబ్లీ ఎన�
Ajit Pawar | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం తొలి జాబితా విడుదల చేసింది. 38 మంది అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. కుటుంబ�
Omar Abdullah | జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా యూ టర్న్ తీసుకున్నారు. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన నిర్ణయించారు. గందర్బాల్ నియోజకవర్గం నుంచి ఒ
Farooq Abdullah | జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. అయితే తన కుమారుడు ఒమర్ అబ్దుల్లా ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు. �
AAP To Contest Maharashtra Polls | ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్కు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) షాక్ ఇచ్చింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని తెలిపింది. ముంబైలోని మొత్తం 36 స్థానాల్లో అభ్యర్థులను పోటీక�
Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీకి కంచుకోట, సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించిన ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ లోక్సభ స్థానంలో కూడా రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. అయితే ఆయన ఇప్పటికే పోటీ చేసిన కేరళలోని వాయనాడ్
Omar Abdullah | జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, బారాముల్లా లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఈ మేరకు శుక్రవారం ప్రకటించారు.
Ramdas Athawale | మహారాష్ట్రలోని షిరిడీ లోక్సభ స్థానంలో తాను పోటీ చేయాలనుకున్నానని కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి రాందాస్ అథావాలే తెలిపారు. కొన్ని పొత్తుల వల్ల అది సాధ్యం కాలేదని చెప్పారు.
Mehbooba Mufti | జమ్ముకశ్మీర్కు చెందిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్కు షాక్ ఇచ్చారు. కశ్మీర్లోని మూడు లోక్సభ స్థానాల్లో స్వతంత్రంగా పోట�
K Padmarajan | సుమారు 35 ఏళ్లకుపైగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఇప్పటి వరకు 238 ఎన్నికల్లో పోటీ చేసిన అతడు అన్ని ఎన్నికల్లో ఓడిపోయాడు. ప్రపంచంలోనే అతిపెద్ద ఓటమి అభ్యర్థిగా రికార్డ్లోకి ఎక్కాడు. తన రికార్డ్ను పద�
KS Eshwarappa | కర్ణాటక బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప (KS Eshwarappa) తిరుగుబాటు చేశారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో షిమోగా స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని శుక్రవారం ప్రకటించారు. తన మద్దతుదారులు ఏర్పా�