కాంగ్రెస్ తన దిశను మార్చుకోబోతోంది. దశ మారకపోవడంతో దిశనే మార్చేయాలని, కొత్త సైద్ధాంతిక పునాదులతో పార్టీని పునర్నిర్మించాలని సోనియా భావిస్తున్నారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీకిఅత్యంత సన్నిహి
సారె పెట్టి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే సుంకె చొప్పదండి, మే 5: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి పథకం పార్టీలకతీతంగా అమలవుతున్నది. గురువారం కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల
తనకూ, రాహుల్ గాంధీకి మధ్య ఎలాంటి మనస్పర్ధలూ లేవని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు. రాహుల్ చాలా పెద్ద నాయకుడని, తాను సామాన్య కుటుంబం నుంచి వచ్చినవాడినని పీకే పేర్కొన్�
రాజస్థాన్ వేదికగా జరగబోయే పార్టీ చింతన శిబిరం ఆధారంగా పార్టీలో పెద్ద మార్పులు రాబోతున్నాయని పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. అలాగే పార్టీ సిద్ధాంత విషయా
రంగారెడ్డి : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా రంగారెడ్డి జిల్లా జిల్లెడు చౌదరిగూడ మండలం గాలిగూడ గ్రామానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం షాద్నగర్ ఎమ్మెల�
బీసీ కుల గణనపై కాంగ్రెస్ వైఖరిని రాహుల్గాంధీ రాష్ట్ర పర్యటనలో ప్రకటించాలని బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద�
పెద్దపల్లి : తెలంగాణకు ఏం చేశారని చెప్పడానికి రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తున్నాడు. మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాలు ఎక్కడైనా ఉన్నాయా? అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ �
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్గాంధీ నేపాల్లోని ఓ నైట్క్లబ్లో పార్టీ చేసుకొంటున్నట్టుగా ఉన్న ఓ వీడియోను బీజేపీ షేర్ చేసింది. ఆ వీడియోలో రాహుల్ పక్కన ఓ మహిళ ఉన్నారు. దీనిపై స్పందించిన బీజేపీ.. రాహుల�
రాహుల్ గాంధీ ఖట్మండు నైట్ క్లబ్ పార్టీలో పాల్గొన్న వీడియోను విడుదల చేసిన కాషాయ పార్టీ విపక్ష నేత లక్ష్యంగా విమర్శలు గుప్పించడంపై కాంగ్రెస్ దీటుగా స్పందించింది.
సూర్యాపేట : వరంగల్లో జరిగేది రైతు సంఘర్షణ సభ ఎంత మాత్రం కాదని, అది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో చాంపియన్ ఎవరు అన్నది తేల్చుకోవడానికి నిర్వహిస్తున్న నాయకత్వ సంఘర్షణ సభ అని విద్యుత్ శాఖ మంత్రి �
దేశంలో కాంగ్రెస్ దివాళా తీసిన పార్టీ అని, తెలంగాణకు రాహుల్గాంధీ వచ్చి ఏం చేస్తారని కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి కాంగ్రెస్, బీజేపీని తరిమికొట్టాలని ప్రజలకు పిల�
జగిత్యాల : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం సారంగాపుర
కేంద్ర ప్రభుత్వం రూ.4,600 కోట్ల ఆహార కుంభకోణానికి పాల్పడిందని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సంఘ్వీ ఆరోపించారు. పేదలు, సాయుధ దళాలకు ఆహార ధాన్యాలను అందజేయడానికి ఉద్దేశించిన ఓ పథకంలో 2018లో బీజేపీ ప్రభుత్వం కొన�
కావాలంటే తాము సమిధలుగా మారైనా సరే, తెలంగాణను మాత్రం గుజరాత్కు బానిస కానివ్వబోమని ప్రభుత్వ విప్లు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద స్పష్టం చేశారు. విగ్రహాలు, విద్వేషాలతో ప్రజల మధ్�