కాంగ్రెస్కు ఎలాంటి పీకేలూ అవసరం లేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోమారు వ్యాఖ్యానించారు. సొంతంగా తన కాళ్లపై తాను నిలబడగలదని పేర్కొన్నారు. ప్రశాంత్ కిశోర్ గురువారం ఓ జాతీయ ఛాన�
కాంగ్రెస్ అధిష్ఠానం గుట్టుచప్పుడు కాకుండా కొత్త రూల్ను తెరపైకి తెచ్చింది. ఎక్కడా… దీని గురించి ప్రస్తావన జరిగినట్లు కూడా మీడియాలో రాలేదు. కానీ.. హఠాత్తుగా గురువారం రోజు దీనిని ఏకంగా అమలు కూడా
”వీలైనంత తొందరగా నన్ను సీఎం చేయండి. ఆలస్యం వద్దు. మరో యేడాదిలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. రాజస్థాన్లో పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే నన్ను సీఎం చేయాలి. ఒకవేళ అలా చేయమని పక్షంలో… �
కేంద్రంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ప్రధాని మోదీ అనుసరిస్తున్న ఫెడరలిజం సహకారవంతం కాదని, అదో బలవంతమైన ఫెడరలిజం అని రాహుల్ ఎద్దేవా చేశారు. జాతీయ ప్రయోజ
న్యూఢిల్లీ : రాష్ట్ర ముఖ్యమంత్రులతో ఇవాళ ప్రధాని మోదీ కొవిడ్ పరిస్థితులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని రాష్ట్రాలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిపై కాంగ�
కాంగ్రెస్ పార్టీ నాయకులు మరోసారి రచ్చకెక్కారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సాక్షిగా కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. వరంగల్ రైతు సంఘర్షణ సభకు సంబంధించి కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు
జాతి గొంతు కోసిన జాతీయ పార్టీలపై యుద్ధం చేస్తామని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. గతంలో కాంగ్రెస్, ప్రస్తుతం బీజేపీ పార్టీలు దశాబ్ధాలుగా జ�
పార్టీలో చేరాలన్న కాంగ్రెస్ ప్రతిపాదనను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తిరస్కరించారు. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా మంగళవారం తెలిపారు. 2024 ఎన్నికల సన్నద్ధత కోసం ప్రశాంత్ �
వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్లో చేరడం లేదు. నిజమే.. కొన్ని రోజులుగా ఆయన వరుసగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమవుతున్నారు. కొన్ని రోజుల్లోనే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోను
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్ రసాభాసగా మారింది. కార్యకర్తల అతి ఉత్సాహంతో గందరగోళం నెలకొంది.
దేశంలోని నిరుద్యోగిత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ కేంద్రంపై మళ్లీ మండిపడ్డారు. మోదీ ఇచ్చిన అనేక మాస్టర్స్ట్రోక్స్తో దేశంలోని 45 కోట్ల మంది నిరుద్యోగులు తమ ఆశను కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింద�
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్ పార్టీలోకి వలస వస్తున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. ముసాపేట
వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదించిన ప్రతిపాదనలను ఆమోదించాలా? వద్దా? అన్న దానిపై కాంగ్రెస్ హైకమాండ్ భేటీ అయ్యింది. అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో జరుగుతున్న ఈ సమావేశానికి కాంగ్రె�