దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో వామపక్ష, ప్రజాతంత్ర లౌకిక శక్తుల ఐక్యత అత్యంత అసవరమని, ఆ దిశగా కార్యాచరణ జరగడం ఆవశ్యకమని సీపీఐ జాతీయ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు అన్నారు.
మధ్యప్రదేశ్లో వచ్చే ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్లో తిరుగుబావుటా ఎగురవేయించి అడ్డదారిలో అధికారం చేజిక్కించుకున్న బీజేపీకి ఓటమి భయం పట్టుకున్నది.
నిజామాబాద్ జిల్లా వేల్పూర్, మోర్తాడ్ మండలాల నుంచి బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీలకు చెందిన వార్డు సభ్యులు, నాయకులు, యూత్ సభ్యులు సుమారు రెండు వందల మంది శనివారం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమక్షంలో బీఆ�
మండలంలోని గడ్డంపల్లికి చెందిన 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు శనివారం హైదరాబాద్లో నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాల్రాజు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
Zelensky రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ ధీటుగా ఎదురుదాడి చేస్తున్నదని ఆ దేశాధ్యక్షుడు వోల్డోమిర్ జెలెన్స్కీ తెలిపారు. అమెరికా ఉభయసభలను ఉద్దేశించి జెలెన్స్కీ మాట్లాడారు. తాము ఎప్పటికీ �
చైనా అంశంలో ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. భారత్-చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలపై కేంద్రం సమాధానం చెప్పాలని పట్టుబట్టాయి.
‘ఒకసారి అవకాశం ఇవ్వం డి.. ఇదే చివరి సారి.. మళ్లీ ఎన్నికల్లో నేను నిలబడను’.. అనే మాటను మూడు పర్యాయాలుగా చెబుతూ వస్తు న్న మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి రాజకీయాల నుంచి ఇక సెలవు తీసుకోవాలని స్థానిక కాంగ్రెస్ నాయ