అభివృద్ధి, సంక్షేమాన్ని నచ్చి టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయని విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. కూకట్పల్లి డివిజన్ హనుమాన్నగర్కు చెందిన సుమారు వంద మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు
సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి చేరుతున్నారని, పార్టీ అభివృద్ధి కోసం కష్టపడే వారికి సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు.
మండలంలోని సాయిలింగి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాగి రాంకిషన్ ఆధ్వర్యం లో 150 మంది కార్యకర్తలతో కలిసి బోథ్ ఎమ్మె ల్యే రాథోడ్ బాపురావ్ సమక్షంలో టీఆర్ ఎస్ (బీఆర్ఎస్)లో చేరా�
తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా? ఆ పార్టీ నేతలు చెప్పాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ప్రశ్నించారు.
దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని సర్వనాశనం చేశాయని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్తోనే దేశంలో సుస్థిర అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు
భిక్కనూర్ మండలంలో కాంగ్రెస్ నాయకులు దొంగతనంగా ఇతరుల సమాచారం సేకరించి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం, ఇన్సూరెన్స్ కార్డులు జారీ చేయడాన్ని నిరసిస్తూ మండల కేంద్రంలో బుధవారం టీఆర్ఎస్(బీఆర్ఎస్ నాయకులు
Pabubha Manek | రాజకీయ నాయకులకు ఎన్నికల్లో గెలుపోటములు సహజం. అలాగే రెండు, మూడుసార్లు ఒకే వ్యక్తిని తమ ప్రతినిధిగా ఎన్నుకున్నా మరోసారి అతనికి అవకాశం ఇవ్వకపోవచ్చు. కానీ ఆయన మాత్రం 32
బీజేపీ, కాంగ్రెస్.. పైకి బద్ద శత్రువులు. కానీ, వాటి ఉమ్మడి శత్రువు టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు విలువలకు వలువలు వదిలేసి ఏకమయ్యాయి. ఎమ్మెల్యేలకు ఎర కేసులో లింకులను తవ్వుతుంటే బయటపడిన బీజేపీ రాష్ట్ర అధ్యక�
ఆలేరు నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తావు లేదని, మరో రెండు నెలల్లో ఆ రెండు పార్టీలు ఖాళీ కావడం ఖాయమని డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు.
తెలంగాణలో ప్రస్తుతం ఆసక్తికర రాజకీయం నడుస్తున్నది. అధికార సంస్థలను దుర్వినియోగం చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతూ ‘రివెంజ్ పాలిటిక్స్'కు పాల్పడుతున్నది.
జిల్లా కేంద్రంలోని సుభాష్నగర్లో గల ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో జిల్లాస్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ను ఈ నెల 29న నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి ఎన్వీ దుర్గాప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెల�
గురివింద గింజ నీతిని అనుసరిస్తున్నది బీజేపీ. కుటుంబపాలనకు తాము వ్యతిరేకమని గప్పాలు కొడుతున్న ఆ పార్టీ నాయకులు.. సొంత పార్టీలో వారసత్వ రాజకీయాలను మాత్రం విస్మరిస్తున్నారు.