Rahul Gandhi | వచ్చే వారం నుంచి జరగబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దూరం కానున్నట్లు తెలుస్తోంది. రాహుల్తోపాటు పలువురు నాయకులు కూడా ఈ సమావేశాలకు గైర్హాజరవుతున్నట్లు సమాచార
అబద్ధాల బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, స్కాంల కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డివి కుళ్లు రాజకీయాలని, వారి మాటల్లో నిజం లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎండగట్టారు.
Gujarat Elections | గుజరాత్ అసెంబ్లీ మొదటి విడుత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 2.39 కోట్ల మంది తమ ఓటు
వైఎస్ షర్మిల వెనుక బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు ఉన్నాయని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపించారు. షర్మిలను అడ్డుకొన్న క్షణాల్లోనే బీజేపీ నాయకులు, గవర్నర్ ఆమెకు మద్దతు తెలిపిన తీరుతోనే ఆ వ�
దేశం యావత్తూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తొలి విడుతలో 19 జిల్లాల్లోని 89 అసెంబ్లీ స్థానాలకు గురువారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానున్నది.
కాంగ్రెస్ కథ కంచికి చేరువైందని, కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల వైఖరితో ఛీకొట్టి భారీగా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి పలు పార్టీల నేతలు టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరుతున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు
కోటి ఆశల కొత్త రాష్ట్రంల పాలన మీద దృష్టి పెడుతుండగనే రెండు కండ్ల సిద్ధాంతుడు చంద్రబాబు కన్ను వడ్డది. ఒక ముఖ్యమంత్రిగా తన రాష్ట్రం తాను చూసుకొనుడు పోయి తెలంగాణ కూ డా కావాల్నని పగటి కలలు కన్నడు
రాష్ర్టాన్ని ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వెనకి తగ్గి కాలయాపన చేయడం వల్లే తెలంగాణ యువకులు రాష్ట్ర సాధన కోసం బలిదానాలు చేశారని, ప్రజా పోరాటాలను అపహాస్యం చేయడం అలవాటైన ఆ పార్టీని దేశమంతా తిరసరిస్తు�
కేసీఆర్ అనే నేను... తెలంగాణ వచ్చేదా క కొట్లాడుతా... ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నుంచి తప్పుకొంటే రాళ్లతో కొట్టి చంపండి... ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చడానికి బొంత పురుగునైనా ముద్దాడుతా... చిరుత పులులనైనా �
దేశ భవిష్యత్ ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉన్నదని, దేశాన్ని సన్మార్గంలో నడిపించే భావి భారత పౌరులను తయారు చేసే బాధ్యత వారిదేనని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు.