ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వాహనంపై కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఆదివారం దాడికి దిగారు. నిత్యం ప్రజల్లో ఉండే ఎమ్మె ల్యే రసమయికి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక రెండు పార్టీలు ఏకమై పథకం ప్రకారం దాడికి పా
కాంగ్రెస్, బీజేపీలు బరితెగించాయి. నిత్యం ప్రజల్లో ఉండే ఎమ్మెల్యే రసమయి బాలకిషన్కు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక.. ఈ రెండు పార్టీలు ఏకమై పథకం ప్రకారమే ఆయన వాహనంపై గూండాయిజానికి దిగాయి. మానకొండూర్ మం�
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసే ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్య కర్తలు టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరుతున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొ న్నారు. జైనథ్�
బీజేపీ ప్రచార వాహనం రోడ్డు పక్కన ఉన్న బురదలో చిక్కుకుని కదిలేందుకు మొరాయించింది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రచార వాహనం తాడు సహాయంతో బీజేపీ ప్రచార వాహనాన్ని లాగింది.
MLC Kavitha | తెలంగాణలో విప్లవం సృష్టించినట్లే ఈ దేశంలో కూడా గులాబీ కండువా విప్లవం సృష్టించబోతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జగిత్యాల నియోజక వర్గం
Himachal Pradesh | హిమాచల్ప్రదేశ్ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. మొత్తం 68 స్థానాలకుగాను 412 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
Himachal Pradesh assembly | హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 12వ తేదీన పోలింగ్ జరగనుంది. మొత్తం 68 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే 412 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, ఇందులో 214 మంది అభ్యర్థులు కోటీశ్వరులే ఉన్నట్లు