ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను చూస్తుంటే.. ఆ రెండు పార్టీల నాయకులకు మహిళా రిజర్వేషన్లపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని అర్థమవుతున్నదని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత�
భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయిస్తూ జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. పార్టీలకు భూకేటాయింపులను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యా�
సీఎం కేసీఆర్ పాలనే ప్రజలకు శ్రీరామరక్ష అని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. నారాయణఖేడ్ మండలం జి.హు క్రానా గ్రామానికి చెందిన దాదాపు 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస�
కాంగ్రెస్ నేత అజీజ్ ఖురేషీ (Aziz Qureshi) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ముస్లింలను కాంగ్రెస్, బీజేపీ సహా రాజకీయ పార్టీలు తమ బానిసల్లా చూస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
ముందుగా టికెట్లు ప్రకటించే దమ్ము, ధైర్యం లేని కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాండిడేట్ల జాబితా ప్రకటన కోసం గోతికాడి నక్కల్లా ఎదురుచూస్తున్నాయి.
ఎన్నికలకు మూడు నెలల ముందుగానే సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఎన్నికలకు ఆర్నెల్ల ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని తీర్మానం చ�
కష్టజీవుల వెతలకు ప్రతిబంబం లాంటివాడు కవి అయితే, సమస్త రంగాల ప్రజల జీవనరీతులకు ప్రతీక లాంటి వాడు జర్నలిస్టు. జర్నలిస్టులది ప్రతిపక్ష పాత్ర. నిజాయితీ, నిర్భీతి జర్నలిస్టులకు కవచకుండలాల వంటివి.
కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో కరెంట్ కష్టాలతో అన్నదాతలు, ప్రజలు అల్లాడుతున్నారు. కర్ణాటకలో రోజూ 6 గంటల పాటు విద్యుత్తు కోతలు విధిస్తుండగా.. రాజస్థాన్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. కోతల్లేకుండా వ్యవసా�
వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచేది బీఆర్ఎస్సేనని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని ఎన్నారై బీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీశ్కుమార్ ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ 115 మంది ఎమ�
ఈసారి ఏకంగా 115 మంది అభ్యర్థులను ప్రకటించి తన విశ్వాసాన్ని మరింత రెట్టింపు చేసుకొని ప్రజల పట్ల తనకు ఉన్న నమ్మకాన్ని.. ఆ ప్రజలకూ తమపై ఉన్న అచంచల విశ్వాసాన్ని మరోసారి నిరూపించుకుంది బీఆర్ఎస్ పార్టీ.
బీజేపీ ఎంపీ, నటుడు సన్నీ డియోల్ (Sunny Deol) విల్లాను వేలం వేయనున్నట్లు ఇచ్చిన నోటీసులను బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) ఉపసంహరించుకున్నది. సాంకేతిక కారణాల (Technical reasons) వల్ల నోటీసులను వెనక్కి తీసుకుంటున్నట్లు (withdrawal) ప్రకటించ�
Congress | ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశానికి కేకే మ�
Congress | రాష్ట్ర కాంగ్రెస్ నేతల ఇజ్జత్ పోయింది. వీరికి అధిష్ఠానం వద్ద వీసమెత్తు విలువలేదని తేలిపోయింది. పార్టీ ఎంతో కీలకంగా భావించే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో రాష్ట్రం నుంచి ఒక్క నేతకు కూడ�