హస్తం పార్టీలో హైరానా మొదలైంది. కల్వకుర్తి నియోజకవర్గంలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. మాజీ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి గత ఎన్నికల్లో ఓటమి పాలైన ప్పటి నుంచి ఏఐసీసీ కార్యక్రమాల్లో బీజీగా ఉంటూ ఢిల్లీకే ప
పోడు భూములకు పట్టాలు పొందిన గిరిజనులు తమ భూములను అమ్ముకోవద్దని.. పంటలు సాగు చేసి అభివృద్ధి చెందాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. మండలంలోని మాలోత్ సంగ్యానాయక్తండాలో పోడు భూముల గిరిజ�
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ గురువారం చేపట్టిన మణిపూర్ పర్యటన ఉద్రిక్తతకు దారి తీసింది. ఆయనపై గ్రెనేడ్ దాడి జరగొచ్చన్న అనుమానాల నేపథ్యంలో బిష్ణుపూర్లో కాన్వాయ్ను పోలీసులు గంటల పాటు నిలిపేశార�
కాంగ్రెస్లో చేరనున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు అప్పుడే పార్టీలో సెగ మొదలైంది. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న టీపీసీసీ సభ్యుడు చింతలపల్లి జగదీశ్వర్రావు�
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ రెండో స్థానం కోసమే పోటీ పడుతున్నాయని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ నేతలు వరుసగా సమావేశాలు నిర్వహిస్తుండటం, పదవులు మారుతాయంటూ కథనాలు వస్తున్న
ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ప్రతి లబ్ధిదారుడికి 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. గంపగుత్తగా ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చింది. కోట్లమందికి పంచటానికి ఎంత మొత్తం బియ్య
అదొక అపూర్వ, అపురూప యాత్ర. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సమస్త పార్టీ పరివారాన్ని వెంటబెట్టుకొని పొరుగు రాష్ట్రంలో పర్యటించడం, జనం అడుగడుగునా నీరాజనాలు పలకడం అద్వితీయం.
‘మీ కాంగ్రెస్ పాలనలో బీసీల కోసం ఏం చేసిన్రు? కనీసం ఒక్క ఏడాది కూడా బీసీలను ముఖ్యమంత్రిని చేశారా..? అసలు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి లేనేలేదు’ అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్ట
Minister KTR | కాంగ్రెస్ నాయకులపై ఈడీ విచారణ ఎందుకు జరగడం లేదని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. దేశంలోని, రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులపై ఐటీ దాడులు ఎందుకు జరగడం లేదో ప్రజలు ఆలోచించాలని సూచించారు.
రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న అంతర్గత పోరుపై ఢిల్లీ పెద్దలు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా బండి సంజయ్, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మధ్య వివాదాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్త
‘కాంగ్రెస్ అంటే స్కాంలు, గ్రూపులకు కేరాఫ్.. అలాంటి పార్టీ నా యకులు బీఆర్ఎస్ సర్కారు స్కీములపై విమర్శ లు చేయడం విడ్డూరం’ అంటూ బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు �