సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి యువత, నాయకులు భారీగా బీఆర్ఎస్లో చేరుతున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగ�
అరిషడ్వర్గాలు మామూలు మనుషుల్లో ఉంటే వారు, వారి కుటుంబాలు మాత్రమే నాశనమవుతాయి. కానీ ఈ లక్షణాలు పాలకులలో ఉంటే దేశాలు నాశనమవుతాయి. ఈనాడు ప్రజలను పరిపాలించేవారిని రాజకీయ నాయకులు అంటున్నాము. ఈ నాయకులలో రాజసం
తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అద్దంకి దయాకర్కు అధిష్ఠానం టికెట్ ఇవ్వొద్దని, ఒకవేళ ఇస్తే తామంతా పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని ఆ పార్టీ సీనియర్ నాయకుడు మల్లెపాక
MLA Dasari Manohar Reddy | రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. జిల్లాలోని కాల్వ శ�
కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్ముకుంటే బతుకులు చీకటి పాలవుతాయని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. వైస్ ఎంపీపీ వెంకటాచారి ఆధ్వర్యంలో మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు 20మంది
కార్యకర్తలే తన బలమని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నిజామాబాద్ రూరల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరోసారి టికెట్ దక్కించుకొని జిల్లాకు వచ్చిన సందర్భంగా బుధవారం నియోజకవర్గ నాయకు
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి నుంచి పోటీ చేయబోయే వారి జాబితాను కేసీఆర్ ప్రకటించడం అన్నది ప్రతిపక్షాలపై పొలిటికల్ సర్జికల్ స్ట్రైక్ లాంటిదని శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అభ�
మంథని బిడ్డగా తనకు అవకాశమిస్తే రాబోయే ఐదేళ్లు ఎమ్మెల్యేగా కాకుండా సేవకుడిలా పనిచేస్తానని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ స్పష్టం చేశారు. ప్రస్తుత మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే ఏనాడూ కూడా ప్రజల కష
BRS | జనగామ జిల్లాలో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. దేవరుప్పల మండల కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడు కత్తుల సోమిరెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు యువ నాయకులు కత్తుల ప్రదీప్ రెడ్డి
గెలిచేది మనమే..వచ్చేది మనమే.. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎక్కడ చూసినా ఇదే ఒరవడి కనిపిస్తున్నది. గులాబీ అధినేత కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించడంతో ఒక్కసారిగా రాజకీయ పరి
తెలంగాణ రాష్ర్ట అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగునెలల గడువు ఉన్నా, అన్నీ పార్టీలు అప్పుడే తమ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టాయి. సీఎం కేసీఆర్ అందరికంటే ముందు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు.
తమ 60 ఏండ్ల పాలనలో చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం చేతగాని కాంగ్రెస్కు బీఆర్ఎస్ను విమర్శించే నైతిక అర్హత లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. కాంగ్రెస్ నేతలు ఒక్కరోజైనా మహిళా రి�
సిట్టింగ్లకే సీట్లివ్వడంతో రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణుల జోరు కొనసాగుతున్నది. టికెట్ కేటాయించిన సందర్భంగా ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలకు వెళ్తుండడంతో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగ�