MLC Kavitha | కాంగ్రెస్ పార్టీ దళితులను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది. దేశాన్ని, రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిక్లరేషన్ పెట్టి దళితులకు ఏమో చేస్తామనడం భావ దారిద్ర్యం తప్�
తెలంగాణలో ఏదో చేస్తామంటూ ఊదరగొడుతున్న ఢిల్లీ పార్టీలు ఇక్కడి సభల్లో డొల్లమాటలతో జనాల్లో చులకనవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ 119 నియోజకవర్గాలకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే 115 నియోజవర్గాల అభ్యర్థులను ప్ర
పేదలకు మేలు చేయాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్, బీజేపీలు ఆరాటపడుతున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం �
రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రధాన అస్ర్తాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం ఆయన జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో మీడ
సనత్నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణుల మధ్య పోస్టర్ వార్ కొనసాగుతోంది. నియోజకవర్గం నుంచి టికెట్ కోసం ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ ఎస్.రవీందర్ గౌడ్తో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మ
తెలంగాణ మాడల్ను అమలు చేస్తే దేశ ప్రజల జీవితాల్లో వెలుగులు ప్రసరిస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంగా అవతరించిన అనతికాలంలోనే సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ అగ్రగామిగా వెలుగొందుతున్న�
సీఎం కేసీఆర్ నిరంతరం పేదలకు మేలు చేయడం కోసమే ఆలోచిస్తారని.. కాంగ్రెస్, బీజేపీ మాత్రం ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఆరాటపడుతున్నాయని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ముప్కాల్ మండలంలో రూ.7.62 కోట్లతో �
బీఆర్ఎస్ది ఎప్పుడు ప్రజాపక్షమే అని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. జనం గుండెల్లో చోటు, వారి ఓటు తనకే అని పేర్కొన్నారు. ‘ప్రజా ఆశీర్వాద యాత్ర’లో భాగంగా ఆదివారం నందిపేట్ మండలం గంగాస�
రాష్ర్టానికి సీఎం కేసీఆరే రక్ష అని, ఆయనే మరోసారి ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీలతో ప్రమాదమని సూచించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం గోదావరిఖని మా�
కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి కోరారు. మండల పరిధిలోని దెబ్బడగూడ, ముచ్చర్ల, బేగంపేట్, సాయిరెడ్డిగూడ గ్రామాలకు చెందిన దాదాపు 400 మంది కాంగ్రెస్, బీజేపీ లకు చెం�
‘కాంగ్రెస్ మాటలన్నీ బూటకం. రాష్ట్రంలో 50 ఏండ్లు అధికారంలో ఉండి ఏం చేయలే. అభివృద్ధిలో తెలంగాణను వెనక్కినెట్టేసింది. ఇప్పుడు ఆ పార్టీ నాయకులు అధి కారం కోసం చేతకాని హామీలన్నీ ఇస్తున్నరు.
దళిత డిక్లరేషన్తో దళితులను, గిరిజనులను మరోసారి వంచించాలని కాంగ్రెస్ యత్నిస్తున్నదని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రకటించిన డిక్లరేషన్లో అబద్ధాలు తప్ప మరేమీ ల
రానున్న శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థి టీఎస్హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని యువకులు ప్రతిజ్ఞ చేశారు. ఆదివారం కంది మండలం ఇంద్రకరణ్ గ్ర
ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నుంచి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీని బరిలోకి దింపేందుకు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆసక్తి కనబరుస్తున్నది. ఈ మేరకు త్వరలో పార్టీ హైకమాండ్కు ప్�