అధికారంలోకి వస్తే వందరోజుల్లో హామీలు అమలుచేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. వంద రోజులు దాటినా హామీల అమలు ఎటుపాయె? అని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు
బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన వారిని పకనపెట్టుకుని కాంగ్రెస్ నాయకులు నీతులు చెప్తున్నారని, ఇది దేశ ప్రజలను మోసం చేయడమేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి మండిపడ్డారు.
మోసపూరిత హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో అనతికాలంలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ఖమ్మం పార్లమెంట్
‘కొంతమంది ఎమ్మెల్యేలు వారి స్వార్థం కోసమే పార్టీ మారారు. కష్టాల్లో ఉన్న వ్యక్తికి నేనున్నాననే నాయకులు కావాలి. అదే మనం కేసీఆర్కు ఇచ్చే ధైర్యం’ అని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నార�
ములుగు జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ జగదీశ్వర్ను యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రవిచందర్ దుర్భాషలాడాడు. ఫోన్ చేసి మరీ నోటికొచ్చినట్టు తిట్టాడు.
అధికారంలోకి రావాలనే ఏకైక లక్ష్యం తో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు గుప్పించిందని బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన ‘మీ�
BJP Leader Etala | కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే ఏకైక లక్ష్యంతో మోస పూరిత హామీలు గుప్పించిందని, ఇప్పుడు వాటిని అమలు చేయకుండా ముఖం చాటేస్తున్నదని బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు.
Ragidi Lakshmareddy | ఆరు గ్యారెంటీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ (BRS) మల్కాజిగిరి పార్లమెంటు అభ్యర్ధి రాగిడి లక్ష్మారెడ్డి విమర్శించారు.
Loksabha Elections 2024 : దేశంలో యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ ఏమైందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితూ పట్వారీ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు.
Jagadish Reddy | ఆరు గ్యారంటీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ వేదికగా కాంగ్రెస్ నేతలు మరో మోసానికి తెరలేపారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్ర�