హిమాచల్ప్రదేశ్లో మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్తో రాష్ట్రంలోని హస్తం పార్టీ ప్రభుత్వం పతనం అంచుకు చేరుకొన్నది.
హిమాచల్ ప్రదేశ్లో అధికార కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలోని ఏకైక రాజ్యసభ సీటుకు జరిగిన ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కాంగ్రెస్ కొంపముంచింది. ఆరుగురు పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటు �
కర్ణాటక రాజధాని, దేశ సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరుపై కాంగ్రెస్ సర్కారు మరో పిడుగు వేయనున్నది. ఇప్పటికే మోయలేని భారంగా మారిన అపార్ట్మెంట్, ఇండ్ల కిరాయితో అల్లాడిపోతున్న ప్రజలపై మళ్లీ పన్ను �
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్కు చెందిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ భూక్యా నరేశ్ గంభీరావుపేట మండలం నాగంపేటకు చెందిన నర్ర లింగారెడ్డి వద్ద ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంలో రూ.41.76 �
Basavaraj Patil | లోక్సభ ఎన్నికలకు (Lok Sabha Polls) ముందు కాంగ్రెస్ (Congress) పార్టీకి షాకులు మీద షాకులు తగులుతున్నాయి. పలువురు నేతలు వరుసగా పార్టీని వీడుతున్నారు. తాజాగా మరో కీలక నేత పార్టీకి గుడ్బై చెప్పారు.
ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే కాంగ్రెస్ నేతలు మర్చిపోతున్నారు. అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం)ను ఉచితంగా చేస్తామని, ఎవరూ ఎల్ఆర్ఎస్ కట్�
లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరిపి అసెంబ్లీ వారీ సమీక్షలు సాగిస్తున్న బీఆర్ఎస్, ఆ తర్వాత మరొక సమీక్ష కూడా నిర్వహించటం అవసరం. అది, వివిధ సామాజిక వర్గాలు, వృత్తుల వారీ ప్రజలతో ప్రత్యక్ష సమీక్షలు.
మున్సిపల్ కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేసి, తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్ గౌడ్పై ఇటీవల కాంగ్రెస్లో చేరిన కొందరు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం హేయమైన చర్య అని ఎమ్మెల్సీ
‘ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ’ అనే సామెత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సరిగ్గా సరిపోతుంది. రాహుల్గాంధీ చేస్తున్న జోడో యాత్ర కనీసం సొంత పార్టీ నేతలను ఐక్యం చేయకపోగా, ఇండియా కూటమిలో ఎడబాటును ఎగదోసింది. జ
Agnipath scheme : కేంద్ర ప్రభుత్వం సైన్యంలో ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్పై కాంగ్రెస్ మరోసారి విరుచుకుపడింది. సైన్యంలో నాలుగేండ్ల సర్వీస్ అనంతరం రిటైరైన తర్వాత ఉద్యోగుల భవితవ్యంపై కాంగ్రెస్ నేత స�
చెన్నై : కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ స్ధానాల్లో మహిళలకు గుర్తింపు ఉండదని, వారిని కీలక పదవుల్లో ప్రోత్సహించరని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నుంచి ఇటీవల కాషాయ పార్టీలో చేరిన ఎస్. విజయధరణి అన�