పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరడాన్ని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తీవ్రంగా ఖండించారు. అధికారం, పదవులు లేకుంటే బతకలేమా? ఈ వయస్సులో పార్టీ మారడం మీకు భావ్యమా? అని ఓ ప్రకటనలో ప్రశ్నించారు.
పోచారం శ్రీనివాస్రెడ్డికి పదేండ్ల కాలంలో కేసీఆర్ ఎన్నో అవకాశాలు ఇచ్చారని, ఎప్పుడు కూడా ‘తమరు’ అనే సంబోధించేవారని, ఆయన కొడుకులకు మంచి పదవులిచ్చి ప్రోత్సహించారని ఇంత చేసినా ఆయన పార్టీ మారడమంటే నయవంచనే
పోచారం శ్రీనివాస్రెడ్డి లాంటి పెద్ద మనిషి పార్టీ మారడం గర్హనీయమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. 2012లో ఆయన రాజీనామా చేసి తెలంగాణ కోసం పోటీ చేస్తే అందరం కలిసి గెలిపించుకున్నామని గుర్తు�
రాజకీయ విలువలుంటే, దమ్ముంటే కాంగ్రెస్లో చేరిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి బీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఆ పదవికి రాజీనామా చేయాలని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చే�
అధికారం, పదవులు లేకుంటే బతకలేమా.. ఈ వయసులో పార్టీ మారడం భావ్యమా అని పోచారం శ్రీనివాసరెడ్డిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పోచారం శ్ర
Telangana | రాజకీయ విలువలు ఉంటే కాంగ్రెస్లో చేరిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చేశార
KTR | తెలంగాణ నేలపై.. సింగరేణి గొంతు కోస్తున్న వేళ.. డిప్యూటీ సీఎం భట్టికి బాధ లేదు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రంది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లకు తెలంగాణ ప్�
Hunger strike | రాష్ట్రంలోని నిరుద్యోగుల డిమాండ్లను తక్షణమే 48 గంటల్లో పరిష్కరించి న్యాయం చేయాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్, ఓయూజేఏసీ నాయకుడు మోతీలాల్ నాయక్ డిమాండ్ చేశారు.
YS Sharmila | పార్లమెంటు ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పోస్ట్మార్టం మొదలుపెట్టింది. అధికారానికి దగ్గరగా వచ్చి ఓడిపోవడానికి గల కారణాలను విశ్లేషించే పనిలో పడింది. ఇలాంటి సమయంలో ఏపీ పీసీసీ చీఫ్
మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. శుక్రవారం ఉదయం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్�
కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం (MLA Medipally Sathyam) సతీమణి రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం రాత్రి అల్వాల్లోని పంచశీల కాలనీలోని ఇంట్లో బలన్మరణం చెందారు. ఆమె మృతదేహాన్ని �
నీట్లో అక్రమాల ఆరోపణలతో 24 లక్షల మంది విద్యార్థుల భవిత ఆందోళనలో ఉన్న వేళ, ఇవే అక్రమాల ఆరోపణలతో యూజీసీ-నెట్ పరీక్షనూ రద్దు చేయడం పట్ల విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎన్డీయే ప్రభుత్వం విద్యార్థుల �