బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దెబ్బకు సీఎం రేవంత్రెడ్డి దిగొచ్చారు. పంటలు కోతకొస్తున్నా రైతుబంధు పైసలు రాకపోవటంపై కేసీఆర్ తన ప్రతి సభలోనూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ‘మీకు రైతుబంధు పడిందా?’ అంటూ కేస
కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా ఇచ్చినట్టు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని గ�
మాదిగలు, నేతకాని, బీసీలంతా ఏకమై ఈ లోక్సభ ఎన్నికల్లో కాం గ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోన
ఎన్నిక కాక ముందే సోషల్ మీడియాలో ఎంపీగా చెలామణి అవుతున్న పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకి చుక్కెదురైంది. దీనిపై ఏప్రిల్ 27న ‘ఎన్నిక కాకముందే ఎంపీ’ శీర్షికన నమస్తే తెలంగాణలో కథనం ప్రచురి
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో బీసీ(ఏ) జాబితాలోని 57 కులాలకు చెందిన ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దని తెలంగాణ రజక సంఘం, బీసీ(ఏ) జాబితాలోని 57 కులాల నేతలు పిలుపునిచ్చారు. బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో శనివార�
‘పార్టీ కోసం అంకితభావంతో పని చేస్తూ ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును సోషల్ మీడియాలో ఎండగట్టినవ్.. ఇదే స్ఫూర్తితో రెట్టింపు ఉత్సాహంతో పని చెయ్యి.. పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుంది’ అని
పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రాబోతున్నదని, రివర్స్ గేర్లో పోతున్న కాంగ్రెస్ నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మాజీ మంత్రి హరీశ్రావు అభిప్రాయపడ్డారు.
హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీలకు పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పిలుపునిచ్చారు.
నటనలో సీఎం రేవంత్రెడ్డికి ఆస్కార్ అవార్డు రావొచ్చని, అంతటి నటనా కౌశల్యాన్ని ప్రదర్శిస్తున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు.
Motkupalli Narasimhulu | పార్లమెంటు ఎన్నికల్లో తమ సామాజికవర్గానికి ఒక్క ఎంపీ టికెట్ కూడా ఇవ్వకపోవడంపై మాదిగలు మండిపడ్డారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్�
Hyderabad | పార్లమెంటు ఎన్నికల వేళ పార్టీ ఫిరాయింపుల వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్ రాగుల వ�
Motkupalli Narsimhulu | సీఎం రేవంత్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మాదిగలకు అన్యాయం చేస్తున్నారని.. ఆయన మాదిగల వ్యతిరేకి అని ఆరోపించారు. కాంగ్రెస్