NRI | రేవంత్ రెడ్డి ప్రభుత్వం(Congress) 420 రోజులు పూర్తి చేసుకున్నప్పటికి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఆస్ట్రేలియాలో(Australia) బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయకులు విభిన్న తరహాలో నిరసన వ్యక్తం చేశారు.
BRS NRI | బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి నేతృత్వంలో లండన్లోని టవర్ బ్రిడ్జి వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఉచిత బస్సు ప్రయాణం హామీతో మహిళల ఓట్లను ఆకర్షించవచ్చనే వ్యూహాన్ని కాంగ్రెస్ మార్చుకుంది. ఢిల్లీ ఎన్నికల కోసం ఐదు గ్యారెంటీలు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. మహిళలకు ఉచిత బస్సు హామీని మాత్రం ఇవ్వలేదు. కర్
Richest Party BJP | ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా చెప్పుకునే భారతీయ జనతా పార్టీ.. దేశంలోనే అత్యంత సంపన్న పార్టీగా నిలిచింది. మార్చి 2024 నాటికి ఆ పార్టీ వద్ద రూ.7,113.80 కోట్ల క్యాష్ డిపాజిట్లు ఉండగా.. ప్రధాన ప్రతిపక్షమైన కా�
‘కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం.. నాడు తెలంగాణను ఆంధ్రాలో కలుపడం నుంచి రాష్ట్ర ఏర్పాటు దాకా కాంగ్రెస్ ఈ ప్రాంత ప్రజలను దగా చేసింది. ఇప్పుడు అధికారం చేపట్టి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ద్రోహం చేస్తున్నద�
ADR | త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఫిబ్రవరి 5న ఓటింగ్ జరుగనున్నది. ఫిబ్రవరి 8న ఓట్లను లెక్కించనున్నారు. ఈ క్రమంలోనే అసోసియేషన్ ఫర�
KTR | ఈ సిపాయిలు తీసుకొచ్చిన పెట్టుబడులను చూసి మనకు అజీర్తి అయిందట.. మనం ఈనో తాగాలట అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెసోళ్లు పెట్టిన హోర్డింగ్లను చూసి ఏడ్వాలో.. నవ్వ�
KTR | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న రేవంత్ రెడ్డి హామీ నీటి మీద రాతలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
రాజకీయంలో గెలుపు, ఓటములు సహజమని, ఓడినా ప్రజలకు మంచి చేయడంలో ముందుండాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిలర్లను ఆయన సన
Minister Seethakka | నిత్యం ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉండే మంత్రి సీతక్క.. విద్యార్థులతో కలిసి సరదాగా గడిపారు. విద్యార్థులతో కలిసి డీజే టిల్లు పాటకు మంత్రి సీతక్క స్టెప్పులేసి అందర్నీ ఆశ్చర్య�
సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రజలను మోసం చేసేందుకు సంక్షేమ పథకా ల పేరుతో గ్రామసభలు నిర్వహిస్తున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి
Congress | కాంగ్రెస్ పాలనపై(Congress) అన్ని వర్గాల ప్రజలు కన్నెర్రజేస్తున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలనే లక్ష్యంతో అలవిగాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టారు.
ఎల్లారెడ్డి మండలం భిక్నూర్లో నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. అర్హులకు కాకుండా కాంగ్రెస్ పార్టీ అనుయాయుల పేర్లను చదవడంతో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. దీంతో ఆర్డీవో మన్నె ప్రభాకర్ కల్పించుక�
‘గ్రామ సభకు ఇంత మంది పోలీసులెందుకు? కొట్టి సంపుతరా ఏంది? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు నెరవేర్చాల్సిందే. పథకాల కోసం ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టుకోవాలో చెప్పండి. పథకాలు అమలయ్యేంత వరకు ప్రజల గొంతుకనవ�