TNGO | నూతనంగా ఏర్పడనున్న రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీవో) కేంద్ర సంఘం (TNGO )అభినందనలు తెలిపింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ( Congress) పార్టీ అధికారంలోకి రావడం హర�
ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని, బీఆర్ఎస్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగించాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారు పాలనలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్తును అందిస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. హామీ అమలులో ఘోరంగా విఫలమైంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువకాలం అధికారంలో ఉంటే అది సమాజానికి అంత హాని తలపెడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజస్ధాన్లోని (Rajasthan Polls) కోటాలో మంగళవారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మా
కర్ణాటక కాంగ్రెస్ సర్కారు నిర్వాకంతో మొదలైన విద్యుత్తు కోతలు అటు రైతులనే కాదు ఇటు పారిశ్రామికవర్గాలనూ కలవరపెడుతున్నాయి. ఒకవైపు పెరిగిన ముడి సరుకు ధరలు, మరోవైపు సుంకాల వాత.. ఇంకోవైపు కేంద్రంలోని బీజేపీ
రాజస్థాన్లో అధికారాన్ని చేపట్టి ఐదేైండ్లెనా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్నీ కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా అమలుచేయలేదు. 2018 ఎన్నికల వేళ జన్ ఘోష్నా పత్ర పేరిట రాజస్థాన్లో కాంగ్రెస్ మ్యానిఫెస్టో తీసుకొచ�
కర్ణాటకలో నెలకొన్న విద్యుత్తు సంక్షోభంపై ఆ రాష్ట్ర మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి సంచలన ఆరోపణలు చేశారు. కమీషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రంలో కృత్రిమ విద్యుత్తు కొరత సృష్టిస్తున్నదని ఆరోప
ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ప్రతి లబ్ధిదారుడికి 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. గంపగుత్తగా ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చింది. కోట్లమందికి పంచటానికి ఎంత మొత్తం బియ్య
మునుపెన్నడూ లేనివిధంగా నిధులు రాష్ట్ర సమగ్రాభివృద్ధే ప్రభుత్వం లక్ష్యం మండలిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర సర్వతోముఖా�