బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పాలనలో దేశంలో ఏ ఒక్కవర్గమూ సంతోషంగా లేదు. ప్రభుత్వ విధాన పరమైన వైఫల్యాలతో కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, వ్యాపారులు, సామాన్యులు ఇలా ప్రతిఒక్కరూ తీవ్ర నైరాశ్యంలోకి కూరుకుపో�
పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ ప్రభావమున్నా ప్రజలపై ఇంధన భారం మోపబోమని చెప్పిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంతలోనే మాటమార్చింది. ఐదు రాష్ర్టాల ఎన్నికల ముగియగానే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరను భారీగా �
నమ్మించి నట్టేట ముంచడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముందుంటుంది. ఎన్నికలు ఉంటే ఒక విధంగా, లేకపోతే మరో విధంగా అన్నట్లుగా మోదీ సర్కార్ వ్యవహరిస్తోంది. దేశంలో 5 రాష్ర్టాల్లో ఎన్నికలు ఉండటంతో ఇంధన ధరల పె�
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బతు కు బండిపై వాణిజ్య సిలిండర్ గ్యాస్ ధరలు పెంచి చిరు వ్యాపారుల గుండెల్లో మంటలు రేపింది. మోదీ ప్రభు త్వం చెప్పేది ఒకటి చేసేది ఒకలా ఉండడంతో కేంద్ర ప్రభుత్వ తీరుపై చిరు వ్యాపా�
సామాన్య ప్రజలపై ‘గ్యాస్ పిడుగు’ పడింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జనంపై మోయలేని భారం మోపింది. ఆరు రాష్ర్టాల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే గ్యాస్ పెంపుపై నిర్ణయం తీసుకుంది. వాణిజ్య అవసరాలకు వినియోగిం�
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ ఆమెకు 9వది. మహిళా మంత్రిగా ఇదొక రికార్డు. ఏ ఒక్కవర్గాన్నీ సంతృప్తి పరచలేకపోవడం అనేది మరో రికార్డుగా నిలుస్తున్నదన�
వాక్ స్వాతంత్య్రంలో భాగమైన ప్రశ్నించే హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తుందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలను అడిగినా, అవినీతి అ�
వాళ్లంతా చిన్నపాటి జీతంతో బతుకులీడ్చేవాళ్లు. సామాన్య ప్రజలకు వైద్యమందించే సర్కారు దవాఖానలను శుభ్రపరిచేవారు. ఆ ఆసుపత్రులను కాపుకాసేవారు. కా నీ వారి రెక్కల కష్టం విలువ నెలకు రూ. 11000లు మాత్రమే. ఆ జీతం కూడా ఐద�
ప్రస్తుతం మన దేశ పరిస్థితి గమనిస్తే ఈ నరబలి ఏ స్థాయిలో జరుగుతుందో తెలుస్తుంది. గుజరాత్ను అప్రతిహతంగా మూడు సార్లు గెలిచి పాలించిన ప్రస్తుత ప్రధానమంత్రి పాలన ఆ రాష్ట్రంలో ఎలా జరిగిందో ఇతర రాష్ర్టాల ప్రజ�
మేం యాదవులం. మా ఇలవేల్పు మల్లన్న దేవుడు. అందుకే మా అత్తామామ నా పెనిమిటికి ‘వేల్పుల మల్లయ్య’ అని పేరు వెట్టిర్రేమో! ఇగ మూడేండ్లకోసారి మల్లన్న పట్నాలేసుకునుడు మా ఇంట్ల ఎన్కటికెళ్లి అస్తున్న పద్ధతి. ఎప్పట్�
సాంకేతికతతో పోటీపడుతూ ప్రపంచం ముందుకు దూసుకెళ్తున్నది. సమాచారం పంచుకునే పద్ధతులు, వార్తలు తెలుసుకునే మార్గాలు విప్లవాత్మకంగా మారాయి. గతంలో వార్తా పత్రికలు, రేడియో, టెలివిజన్ వంటి మాధ్యమాల ద్వారా వార్�