ఆర్థిక శాఖలో ఓ అధికారికి అక్రమంగా ప్రమోషన్ ఇచ్చారంటూ ‘తెలంగాణ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ గెజిటెడ్ సర్వీస్ అసోసియేషన్' ఆరోపించింది. ఆ ప్రమోషన్ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం �
హైదరాబాద్ 61వ పోలీస్ కమిషనర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ (CV Anand) బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం సీపీ కార్యాలయంలో ప్రస్తుత సీపీ శ్రీనివాస్ రెడ్డి నుంచి ఆయన ఛార్జ్ తీసుకున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. శనివారం హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో జరుగనున్న ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు హా
ఆదరణ కరువై, తల్లిదండ్రులకు దూరమైన చిన్నారులకు అభయహస్తం అందించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ఆపరేషన్ ముసాన్-10 కార్యక్రమంలో భాగంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టర�
స్వేచ్ఛ, న్యాయబద్ధంగా పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించేందుకు అన్నిరకాల చర్యలు చేపడుతున్నట్లు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. మంగళవారం ఎన్నికల సమన్వయం �
విధి నిర్వహణలో అలసత్వం వహించద్దని, ప్రతి అధికారి నిజాయితీగా పనిచేయాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ తెలిపారు. గురువారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్లో గజ్వేల్ డివిజన్ పోలీస్ అధికారులతో పెండిం�
చాదర్ఘాట్ హిట్ అండ్ రన్ ఉదంతం మరువకముందే.. మరోసారి అక్కడి పోలీసుల నిర్లక్ష్యం బయటపడింది. ఆధార్ లేకుంటే.. కేసు నమోదు చేయమంటూ.. అదృశ్యమైన యువతి కుటుంబ సభ్యులను తిప్పి పంపించారు.
సిటీలో నేర ప్రవర్తన కల్గిన వాళ్లు తమ మైండ్సెట్ను మార్చుకొని సత్ప్రవర్తనతో నడుచుకోవాలని పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి సూచించారు. గురువారం అదనపు జిల్లా మేజిస్ట్రేట్(ఎగ్టిక్యూటివ్) హో
రామగుండం నూతన పోలీసు కమిషనర్గా ఎల్ శంకర్ చౌహాన్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
రామగుండం నూతన పోలీసు కమిషనర్గా ఎల్ శంకర్ చౌహాన్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
వివిధ సమస్యలపై బాధితులు సమర్పించిన వినతులపై విచారణ చేసి.. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా చట్టపరిధిలో పరిష్కరించాలని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ పోలీస్ అధికారులను ఆదేశించారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన కానిస్టేబుల్ ఫైనల్ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించారు.