రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా బీఎస్సీ డిగ్రీలో ప్రవేశపెట్టిన నాలుగేండ్ల కంప్యూటర్ సైన్స్ కోర్సుకు తీవ్ర డిమాండ్ నెలకొన్నది. తొలిసారిగా 14 కాలేజీల్లో 60 సీట్ల చొప్పున ఈ కోర్సును ప్రవేశపెట్టారు. శుక్రవారం �
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రధాన పరీక్షలు బుధవారం సజావుగా ముగిశాయి. దీంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. పరీక్షలకు ముందు విద్యార్థులు కొంత టెన్షన్కు గురయ్యారు.
‘కామర్స్’తో భవిష్యత్ తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్, ప్రొఫెసర్ లింబాద్రి శాతవాహన యూనివర్సిటీలో తెలంగాణ కామర్స్ అసోసియేషన్ జాతీయ సదస్సు కమాన్చౌరస్తా, మార్చి 30: ‘కామర్స్’తో విద్యా
తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అమెరికాలో జరిపిన పర్యటన విజయవంతమైంది. వారంపాటు సాగిన ఈ పర్యటనలో ఆయన పలు ప్రఖ్యాత ఫార్మా, ఐటీ కంపెనీల అధినేత
రాష్ట్రంలో ఫర్నిచర్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ డిమాండ్కు తగ్గట్టు స్వీడన్కు చెందిన దిగ్గజ కంపెనీ ఐకియాతోపాటు అనేక జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు హైదరాబాద్లో షోరూమ్లను ఏర్పాటు చేశాయి. రాష్ట్రంలో�
భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం. ఫార్మా, జీవశాస్ర్తాలకు (Life Sciences) అనువైన హైదరాబాద్లో ‘బయో ఆసియా సదస్సు’ నిర్వహించడం గర్వకారణం. ఇది ఎన్నో విధాలుగా సామాజిక, ఆర్థిక, శాస్త్ర, సాంకేతికరంగాల అభివృద్ధికి మార్గద