జిల్లాలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించి, మౌలిక సదుపాయాలను పక్కగా కల్పించాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ సంబంధిత అధికారులను ఆదేశించారు.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లాలో పలువురు ఉద్యోగులకు కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అవార్డులు అందజేశారు. జిల్లాస్థాయిలో జడ్పీ సీఈవో సుధీర్కుమార్, డీఆర్డీవో విజయలక్ష్మి, జిల్లా
నిర్మల్లో ఈనెల 9 నుంచి 11వరకు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సైన్స్ఫెయిర్కు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి విజయవంతం చేయాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు.
ర్మల్ జిల్లా కేంద్రంలోని నూతనంగా చేపట్టిన కలెక్టరేట్ సమీకృత భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి మౌలిక సదుపాయలను కల్పించాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు.