నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఇద్దరు టీచర్లతోపాటు ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్టు కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం తెలిపారు.
గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్తో కలిసి అధికారులతో పరీక్
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇక్క ట్లు కలుగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. గురువారం పీచరలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె పరిశీలించి రైతులతో మాట్లాడారు.
తల్లిదండ్రులు మృతి చెందడంతో అనాథగా మారిన దుర్గను అన్ని విధాలుగా ఆదుకుంటామని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. తానూర్ మండలంలోని బెల్తరోడకు చెందిన అనాథ బాలిక మెరోళ్ల దుర్గను (11) శుక్రవారం కలెక�
నిర్మల్ జిల్లా ఖానాపూర్ సామాజిక దవాఖానలో కాలం చెల్లిన స్లైన్ ఎక్కించిన ఘటనలో ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేయడంతోపాటు ఐదుగురు సిబ్బందికి మెమోలు జారీ చేశామని కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం ఓ ప్రకట�