Free online coaching | చిగురుమామిడి మండలం ముల్కనూరు లోని మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎంసెట్, నీట్ (EAPCET & NEET) లో జటాధర ఎడ్యుకేషనల్ టెక్నాలజీ జెట్ వారి ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ �
అతను ప్రముఖ సైకాలజిస్ట్.. ఉమ్మడి జిల్లాలో పోలీసు రెవెన్యూ యంత్రాంగాలతోపాటు ప్రైవేటు వ్యక్తులకు మానసిక శిక్షణ ఇస్తుంటాడు. ఇదే ముసుగులో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బేస్ స్పోకెన్ ఇంగ్లిష్ పేరుతో ఓ �
టీమిండియా ప్రధాన కోచ్ పదవి కోసం ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు జస్టిన్ లాంగర్, రికీ పాంటింగ్ను బీసీసీఐ సంప్రదించిందని వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని బోర్డు కార్యదర్శి జై షా స్పష్టం చేశాడు.
బోధనోపకరణాలతో అర్థవంతమైన బోధన చేయవచ్చని ఆదిలాబాద్ డీఈవో ప్రణీత అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా బుధవారం ఏర్పాటు చేసిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ (ట�
Gang war | రాజస్థాన్లో దారుణం చోటుచేసుకున్నది. రెండు రౌడీ గ్రూప్ల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. అయితే ఇందులో ఓ సాధారణ వ్యక్తి తుపాకీ
తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లను జారీ చేస్తున్నది. మరికొన్నింటికి ప్రాథమిక పరీక్షల నిర్వహణ కూడా పూర్తి చేసింది. అయితే ఏండ్లుగా సర్కారు కొలువు సాధ
బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 11 బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా 6,500 మందికి పోటీపరీక్షల కోసం కోచింగ్ ఇస్తున్నట్టు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.
పోలీస్ డ్రెస్ వేసుకోవడమంటే కొందరికి మహా క్రేజీ.. ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే కసితో నిరుద్యోగ అభ్యర్థులు మైదానంలో శిక్షణను ప్రారంభించారు. ప్రభుత్వం భారీ సంఖ్యలో ఖాళీలను భర్తీ చేసేందుకు సిద్ధమవడంతో ఇంట
గ్రామీణ యువతకు ఏదో విధంగా సహకరించి ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగం పొందేలా చేయాలనే హుస్నాబాద్ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ లక్ష్యం యువతీ యువకులకు వరంగా మారింది. నియోజకవర్గంలో డిగ్రీ, పీజీలు పూర్తి చేస
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల సౌకర్యార్థం ప్రతి నియోజకవర్గంలో అదనంగా ఒక కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఈ కోచింగ్ సెంటర్లకు వస్తున్న అభ్య�
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు నిర్ణయం బెస్ట్ స్కీం దరఖాస్తుల గడువు 20 60 ఏండ్ల పండితులకు 5వేల భృతి హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో పోటీ పరీక్షలకు సిద్ధమ య్యే బ్రాహ్మణ అభ్యర్థులు క�
ఉచిత కోచింగ్సెంటర్ను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. ప్రభుత్వం త్వరలోనే జారీ చేస్తున్న నోటిఫికేషన్లకు శిక్షణ పొందేందుకు పీజేఆర్ కోచింగ్ సెంటర్ ఆధ్�
కొంతకాలం క్రితంవరకు విద్యార్థులకు 10వ తరగతి తర్వాత ఇంటర్ ఆ తర్వాత ఇంజినీరింగ్ లేదా మెడిసిన్ కోర్సులే ప్రపంచంగా ఉండేవి. అవి చేయలేనివారు సాధారణ డిగ్రీవైపు వెళ్లేవారు. కానీ ప్రస్తుతం విద్యార్థులతోపాటు వార�