రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. రాష్ట్రవ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు గడిచిన 24గంటల్లోనే అనేక నేరాలు, ఘోరాలు చోటుచేసుకోవడం శాంతిభద్రతల దుస్థితికి అద్దంపడుతున్నది.
గురుకులాల కారణంగా మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయని ఒక అధ్యయనంలో వెల్లడైందని, దీనిపై మరింత లోతుగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల పేర్కొన్నారు.
మహిళల కోసం తాము అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో విద్యార్థినులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడం చూస్తుంటే సంతోషంగా ఉన్నదని సీఎం రేవంత్రెడ్డి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
ఈ పెద్దోళ్లున్నారే’ అనే నువ్వు నేను సినిమా డైలాగ్ ఇప్పుడు ఆంధ్రలో స్వల్ప మార్పుతో తెగ వాడేస్తున్నారు. ఏపీలో వైసీపీ ఓటమికి ప్రభుత్వ సలహాదారులే కారణమంటూ, ‘ఈ సలహాదారులున్నారే’ అనే విసుర్లు వెల్లువెత్తుత
నారాయణపేట జిల్లా ఉటూర్ మండలంలో గువ్వల సంజీవ్ను కొట్టి చంపిన ఘటనను సీఎం రేవంత్రెడ్డి సీరియస్గా తీసుకున్నారు. భౌతికదాడులకు దిగి అరాచకాలు, హత్యలకు పాల్పడే శక్తులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని హెచ్�
Telangana | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నాల పర్వం కొనసాగుతూనే ఉంది. మొన్న స్టాఫ్ నర్సులు, ఏఈఈ అభ్యర్థులు ఆందోళన చేయగా, తాజాగా గురుకుల టీచర్లు ఆందోళనకు దిగారు.
ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి యోజన (PMKSY) ప్రాతిపదికగా ప్రభుత్వం రుణమాఫీ అమలు నిర్ణయంపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) ఫైర్ అయ్యారు. రుణమాఫీ అందరికీ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.
ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేయాలన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతున్నది. ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేయడానికి రెండు నెలల గడువే మిగిలింది. రుణమాఫీ కోసం రూ.30 వేల కోట్లకుపైగా నిధులు అవసరమన�
రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామంటూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. తొలుత డిసెంబర్ 9నే చేస్తానని నమ్మబలికి.. ఆ తర్వాత తేదీలు మార్చుకుంటూ వచ్చింది. ఇటీవలి లోక్సభ ఎన్నికల సమయంలోనూ హామీని మళ్�
గురుకులాల వల్ల తల్లిదండ్రులు, పిల్లల మధ్య కుటుంబ సంబంధాలు, ప్రేమానుబంధాలు దెబ్బతింటున్నాయని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించడం సరికాదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు.
ఉపాధి హామీ ఉద్యోగులు పే స్కేల్ కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక పంచాయతీరాజ్ శాఖపై జరిగిన సమీక్షలో సీఎం రేవంత్రెడ్డి ఉపాధి హామీ ఉద్యోగులకు పే స్కేల్ అమలుకు చర్యలు తీసుకోవాల�