కల్లబొల్లి కబుర్లతో అధికారంలోకి వచ్చినవారు నిఖార్సయిన పాలన ఎలా అందించగలరు? మాయమాటలతో ఓటును కాజేసినవారు హామీలను ఎలా నిలబెట్టుకోగలరు? ‘హస్తవ్యస్త’ పాలనలో రాష్ట్రం ఓ ‘బొంకుల’ దిబ్బగా మారింది. ఏదో పొడిచేస
Disabled People | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వికలాంగుల సమాజానికి ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ.. రేవంత్ రెడ్డి పాలన తీరును నిరసిస్తూ ఈరోజు చండూరులో చెప్పులు మెడలో �
‘మన తెలంగాణలో పెద్ద పండుగ దసరా..చేసుకుందామంటే ఊరికి పోలేం.. ఇక్కడ ఉండలేం. సర్కారు మా బతుకుల్లో మట్టిగొట్టింది. అసలు బతుకే లేకుండా చేసింది. పోయిన ఏడాది ఇదే టైంకు ఊళ్లో దసరా పండుగ చేసుకుంటున్నం. ఇప్పుడు మా గత�
సీఎం రేవంత్రెడ్డి మళ్లీ ఢిల్లీ బాట పట్టారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఆయన సీఎం అయిన తర్వాత ఢిల్లీకి వెళ్లడం ఇది 24వ సారి కావడం గమనార్హం. ఈ పర్యటనలో అన్ని రాష్ర్టాల సీఎంలతో కేంద్ర హోంశాఖ నిర్వహ�
పేదల హృదయాల్లో దీపమై వెలిగిన మహనీయుడు కాకా(జి.వెంకటస్వామి) అని సీఎం ఎ.రేవంత్రెడ్డి అన్నారు. శనివారం జీ వెంకటస్వామి జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు.
‘కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మోసపోయాం. హస్తం పాలనలో గోస పడుతున్నాం’ అనే మాట తెలంగాణలోని ప్రతిఒక్కరి నోట వినిపిస్తున్నది. అనతికాలంలోనే ‘కేసీఆర్ సర్కారే ఉండుంటే మాకు ఈ కష్టాలు ఉండకపోవు’ అనే చర్చ కూడా ప్
కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్ సర్కార్ తీరుతెన్నులు చూస్తుంటే ఉమ్మడి ఏపీ పాలన గుర్తుకువస్తున్నది. నాడు ఉమ్మడి పాలకులు ఒక్క ప్రాజెక్టును నిర్మించకుండా కరవుకు కారణమైతే, నేడు నీళ్లున్నా ఇవ్వకుండా రేవ�
అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన బట్టేబాజ్ కాంగ్రెస్.. 60 రోజుల్లోనే రైతాంగానికి 4 మోసాలు చేసి వెన్నుపోటు పొడిచిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ మోసాల�