Odisha Assembly : బీజూ జనతాదళ్ పార్టీకి.. బీజేపీకి బ్రేక్ వేసింది. ఆరోసారి సీఎం అవుదామనుకున్న నవీక్ పట్నాయక్ కల చెదిరింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ లీడింగ్లో ఉన్నది. 147 స్థానాలు ఉన్న ఆ రాష్ట్రం
వీకే పాండియన్ తన రాజకీయ వారసుడు కాదని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. తన వారసుడ్ని రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారని గురువారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ పేర్కొన్నారు.
ఒడిశాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీలో అపశ్రుతి చోటుచేసుకుంది. పటాకులు (Firecrackers) పేలడంతో 15 మంది భక్తులు గాయపడ్డారు. బుధవారం రాత్రి పూరీలోని నరేంద్ర పుష్కరిణిలో జగన్నాథుడి చందన ఉత్సవం నిర్వహించారు.
లోక్సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న ఒడిశాలో సీఎం నవీన్ పట్నాయక్ ఆరోగ్యం రాజకీయ అంశంగా మారింది. నవీన్ పట్నాయక్ ఆరోగ్యంపై బీజేపీ రోజుకో వీడియో విడుదల చేస్తూ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుక�
Naveen Patnaik | తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తెలిపారు. అందుకే ఇంత తీవ్ర ఎండలో కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని చెప్పారు. తన ఆరోగ్యం గురించి ప్రధాని మోదీ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు.
లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్న ఒడిశాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. 24 ఏండ్లుగా నిరంతరాయంగా అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ను ఈసారి కచ్చితంగా గద్దె దించాలని బీజేపీ పట్టుదలగ�
ఒడిశా (Odisha)లోని బజ్పుర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జజ్పుర్ జిల్లాలోని బారాబటి సమీపంలో జాతీయ రహదారి 16పై ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు బ్రిడ్జిపై నుంచి కిందపడింది. దీంతో ఐదుగురు మృతిచెందారు.
దేశంలో అత్యంత ప్రజాధరణ కలిగిన ముఖ్యమంత్రిగా (Most Popular CM) ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నిలిచారు. అయోధ్యలో బాల రాముని ఆలయ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanat) రెండో
ఒడిశా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్కు అత్యంత సన్నిహితుడు, మాజీ ఐఏఎస్ అధికారి కార్తికేయన్ పాండియన్ సోమవారం అధికార బిజూ జనతాదళ్లో అధికారికంగా చేరారు.
Naveen Patnaik | దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా చేసిన నేతల జాబితాలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ రెండో స్థానంలో నిలిచారు. శనివారంతో ఆయన పశ్చిమబెంగాల్ మాజీ సీఎం జ్యోతిబసు స్థానాన్ని భర్తీ చేశారు.
ఒడిశాలోని (Odisha) గంజాం (Ganjam) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సోమవారం తెల్లవారుజామున గంజాం జిల్లాలోని దిగపహండి సమీపంలో ఒడిశా ఆర్టీసీ బస్సును (RTC Bus) ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టింది.
Ashwini Vaishnaw: ప్రస్తుతం తమ ఫోకస్ మొత్తం రెస్క్యూ ఆపరేషన్పై ఉందని రైల్వే మంత్రి వైష్ణవ్ వెల్లడించారు. గాయపడ్డవారికి చికిత్స అందించడమే తమ లక్ష్యమన్నారు. రైలు ప్రమాదంలో ఏదైనా నిర్లక్ష్యం ఉ�