ఒడిశా ముఖ్యమంత్రి, బిజు జనతాదళ్ (BJD) అధినేత నవీన్ పట్నాయక్ (CM Naveen Patnaik) ప్రకటించారు. దీంతో ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు ప్రకటించిన ఎన్డీయేతర పార్టీల్లో బీజేడీ నిలిచింది.
హైదరాబాద్ నగరం ఐటీ, ఫార్మా, తయారీ తదితర రంగాలకు గమ్యస్థానంగా ఉందని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కొనియాడారు. తమ రాష్ట్రంలో కూడా ఈ రంగాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
భువనేశ్వర్ : ఒడిశాలో కొత్త మంత్రివర్గం ఆదివారం కొలువుదీరింది. మంత్రులుగా 21 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర సచివాలయం లోక్సేవా భవన్లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. గవర్నర్ గణేశిల
ఒడిశాలో 12వ తరగతి పరీక్షలు రద్దు.. | కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో 12వ తరగతి పరీక్షలపై ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు.
కేంద్రమే ఉచితంగా టీకాలు ఇవ్వాలి తీర్మానాన్ని ఆమోదించిన కేరళ అసెంబ్లీ మమతదీ అదే డిమాండ్ ‘టీకాల బాధ్యత’ను కేంద్రానికి గుర్తుచేద్దాం అన్ని రాష్ట్రాల సీఎంలకు నవీన్పట్నాయక్ లేఖ తిరువనంతపురం, జూన్ 2: కర�
భువనేశ్వర్ : కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లను సేకరించి రాష్ట్రాలకు పంపిణీ చేయాలని ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ అన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని రాష్ట్రాల ముఖ్యమంత్రు�
పాఠ్యాంశాలుగా విపత్తు, మహమ్మారి నిర్వహణ | ఓ వైపు కరోనా మహమ్మారి.. మరో వైపు తుఫాన్లు ఒడిశాపై ముప్పేట దాడులు చేస్తున్నాయి. ఇటీవల వరుస తుఫాన్లు తీవ్ర నష్టాన్ని కలిగించగా.. కరోనా పంజా విసురుతోంది. ఈ క్రమంలో ఒడి�
భువనేశ్వర్ : యాస్ తుఫాన్ బీభత్సంతో వాటిల్లిన నష్టాన్ని సొంత వనరులతోనే అధిగమిస్తామని కేంద్రాన్ని ఎలాంటి తక్షణ సాయం కోరబోమని ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కొవ�