TRS Party | టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం అయ్యారు. టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటుపై ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ సమీక్షించారు. ఈ న�
గుత్తా సుఖేందర్ రెడ్డి | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తున్నదని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. విభజన చట్టంలో ఉన్న అంశాలను కేంద్రం పక్కకు పెట్టిందని విమర�
కిలో బాయిల్డ్ రైస్ కూడా కొనేది లేదంటున్న కేంద్రం నిల్వల పేరుతో బాధ్యత నుంచి తప్పించుకోజూస్తున్నది రాష్ట్రంలో రైస్ మిల్లులు మూతపడే ప్రమాదం వరి సాగు ఇక ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు వరి వేయటమంటే రైతులు ఉ�
నిర్లక్ష్యం చేయకుండా ప్రజలంతా టీకా వేసుకోవాలి ఇకపై ప్రాధాన్యం విద్య, వైద్యానికే: సీఎం కేసీఆర్ హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): కరోనా నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడానికి రోజుకు 3 లక్షల మందికి
ఆ జీవో పరిధిలోని ప్రాంతాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన నగరాన్ని ఇచ్చేలా చర్యలు హైదరాబాద్పై సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): జీవో 111పై ని�
నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 12: తెలంగాణను సాకారం చేసిన సీఎం కేసీఆర్ విద్యారంగ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తూనే ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్సీలు జనార్దన్రెడ్డి
జనగాం, మహబూబాబాద్, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలకు సరిహద్దు ప్రాంతం తిరుమలగిరి. ‘దళితబంధు’ పైలట్ ప్రాజెక్టులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపిక చేసిన తిరుమలగిరి మండలం చారిత్రక, భౌగోళిక, సామాజిక కోణంలో అ
CM KCR | రోజుకు 3లక్షల మందికి టీకాలు వేయాలి : సీఎం కేసీఆర్ | కరోనా మహమ్మారి నుంచి తెలంగాణ ప్రజలను కాపాడుకునేందుకు రోజుకు 3 లక్షల మందికి కొవిడ్ టీకా ఇచ్చేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సీఎం కేసీఆర్ వైద�
సికింద్రాబాద్ : తెలంగాణ సాయుధ పోరాట సమరయోధురాలు చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్�
మామునూరు నుంచి విమానాల రాకపోకలు | త్వరలో వరంగల్ (మామునూరు) నుంచి విమానాల రాకపోకలు ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి సింధియా హామీ ఇవ్వడంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు.