సీఎం కేసీఆర్ | చిట్యాల (చాకలి) ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కృతజ్ఞతగా ఆమె కుటుంబ సభ్యులు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
TS Cabinet | రాష్ట్రంలో కరోనా వైరస్ అదుపులోనే ఉందని, అన్ని రకాల మందులు, ఆక్సిజన్, టెస్ట్ కిట్స్, వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్కు వైద్యారోగ్య శాఖ అధికారులు వివరించారు. మంత్రివర్గ �
TS Assembly | ఈ నెల 24వ తేదీ నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణకు తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో జరుగుతున్న కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీస�
TS Cabinet | తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వ�
మంత్రి కేటీఆర్ | ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాత్రమే కాదని.. ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అని మంత్రి కేటీఆర్ అన్నారు. స్టార్టప్లు, పెట్టుబడులకు తెలంగాణ మొదటి చాయిస్గా మారిందని చెప్పారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంతోనే వారికి సమున్నత స్థానం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఘనంగా ఇంజినీర్స్ డే వేడుకలు హైదరాబాద్, సెప్టెంబర్15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఇంజినీర్లు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నార�
నియామకాల నోటిఫికేషన్పై చర్చ! మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం పలు అంశాలపై చర్చించే అవకాశం హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రివర్గం గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ర�
‘ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు’ ఉంది ఇకపై దొడ్డు వడ్లు కొనబోమన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. ఆకస్మికంగా తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ రైతాంగానికి అశనిపాతంగా మారింది. 60 ఏండ్ల అన్యాయాలకు వ్యతిరేకంగా 14 ఏండ్లు క�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ క్రీడల అభివృద్ధికి పెద్ద పీట వేశారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
మనం చెల్లించిన పన్నులను ఇతర రాష్ర్టాల్లో వాడుతున్నరు కేంద్రమే మొత్తం నిధులిచ్చిన్నట్టుగా బండి తప్పుడు ప్రచారం తెలంగాణకు కేంద్ర విద్యాసంస్థల కేటాయింపు గుండు సున్నా 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో వలసలు తప్ప
హైదరాబాద్కు మెట్రో ఎంతో అవసరం.. మరింత విస్తరిస్తాం మిగతా రంగాల్లాగే దానికీ సహకరిస్తాం ఎల్అండ్టీ ప్రతినిధులతో సీఎం కేసీఆర్ కరోనాతో ప్రయాణాలు తగ్గి ఆర్థిక నష్టాలు ఆదుకోవాలన్న ఎల్అండ్టీ ప్రతినిధు�