75 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో ఆర్థికాభివృద్ధి ఫలాలు కొన్ని సామాజిక వర్గాలు, ప్రాంతాలకే పరిమితమయ్యాయని ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్తల పరిశీలనలో తేలింది. పేద ప్రజల స్థితిలో ఎలాంటి మార్పు లేదు. దీన్ని అధిగమి�
కోహెడ: రాష్ట్ర అభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్కుమార్ అన్నారు. మంగళవారం ఆయన మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. అభివృద్ధి పనులకు భూమిపూజలు, ప్రారంభోత్సవాలు చేశారు. వర్షాల�
-ఉద్యోగ నియామక వయసును 40 ఏండ్లకు పెంచేలా కృషి-టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావు యైటింక్లయిన్కాలనీ: జాతీయ సంఘాలు వారసత్వ ఉద్యోగాలను పొగొట్టి కార్మిక కుటుంబాల్లో చీకటిని నింపగా సీఎం కేసీఆర్ కారుణ్య న
TS Cabinet Meeting | ఈ నెల 16న రాష్ట్ర కేబినెట్ సమావేశం | తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈ నెల 16న జరుగనున్నది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో మధ్యాహ్నం 2న సమావేశం జరుగనున్నది. శాసనసభ సమావేశాలతో పాటు దళితబంధు పైలెట్�
మణుగూరు : భూమి కోసం భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్నట్లు జీవో జారీ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మణుగూరులో
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే దళితబంధు రాజకీయాలకు అతీతంగా పథకం అమలు అందరం కలిసికట్టుగా దళితుల్ని ఆదుకోవాలి వారిని తల్లిదండ్రుల్లా కడుపున పెట్టుకోవాలి నచ్చిన వ్యాపారం నచ్చిన చోట చేసుకోవచ్చు దశలవారీగా రా
దళితబంధుపై సమీక్షలో మండిపడ్డ సీఎం కేసీఆర్ హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీలు దళితుల అభ్యున్నతి కోసం చేసిన కార్యాచర�
కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం | రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి శ్రీ ఆస్కార్ ఫెర్నాండెజ్ మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. యూపీఏ ప్రభుత్వంలో నాటి ప్రధాని మన
నర్సాపూర్, సెప్టెంబర్1౩: ముఖ్యమంత్రి కేసీఆర్ను నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి సోమవారం ప్రగతిభవన్లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నియోజవర్గంలోని సమస్యలను సీఎం కేసీఆర్ దృష్
Dalitha bandhu | ఆర్థిక, సామాజిక వివక్షను బద్దలు కొట్టేందుకే దళితబంధు : సీఎం కేసీఆర్ | దళితులను ఆర్థికంగా అభివృద్ధి పరిచి, వారిని వ్యాపార వర్గంగా నిలబెట్టి, తరతరాలుగా వారిని వెంటాడుతున్న ఆర్థిక సామాజిక వివక్షను బ�
Yadadri Temple | ఈ నెల 14న (మంగళవారం) ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి ( Yadadri Temple ) పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా యాదాద్రి అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. ఈ ఏడాది