మంత్రి ఎర్రబెల్లి | మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..అన్ని కులాలు, వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారు.
అధికార కాంక్షతో అరాచకపు మాటలు సెప్టెంబర్ 17కు బీజేపీకి సంబంధమే లేదు రాష్ర్టాభివృద్ధిలో కేంద్ర మంత్రుల పాత్ర ఏంటి? బ్లాక్ మెయిలింగ్కు బ్రాండ్ అంబాసిడర్ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మండలి మాజీ చైర్మన�
కర్షకుల కోసం వినూత్న కార్యక్రమాల అమలు వ్యవసాయరంగ జాతీయ నిపుణుల కితాబు హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నదని వ్యవసాయరంగ �
ప్రగతి భవన్లో గణపతి హోమం.. పాల్గొన్న సీఎం కేసీఆర్ | బేగంపేటలోని ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు - శోభ దంపతులు శనివారం గణపతి హోమం నిర్వహించారు. వినాయక నవరాత్రుల సందర్భంగా శాస్త్రోక్తంగా హో
Minister Satyavathi Rathod | పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పోడు భూముల సమస్యపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ సమావేశమై చర్చించింది. తాత్కాలిక సచివాలయం బీఆ�
బీజేపీ | తెలంగాణ సాయుధ పోరాట ఘట్టంతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని, ఆ పార్టీ సెప్టెంబర్ 17ను ఒక ఆట వస్తువులా ఆడుకుంటున్నదని శాసనమండలి మాజీ చైర్మన్
గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
మానవ మనుగడకు మొక్కలే ఆధారం మనిషి జీవితంలో మొక్కలు నాటడమే అతి గొప్ప పని మట్టిచిగురు పుస్తకావిషరణలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): పర్యావరణ పరిరక్షణ ఉద్యమాన్ని �
నేనెప్పుడూ జై తెలంగాణ అన్న కానీ.. జై కేసీఆర్ అని అనలే. కానీ ఇవ్వాళ ఆర్బీఐ డేటాను చూసిన తర్వాత జై కేసీఆర్ అని సంతోషంగా అంటా. భారతదేశ జీడీపీకి అత్యధికంగా దోహదం చేసే రాష్ర్టాల్లో తెలంగాణ నాలుగోదని ‘న్యూ ఇండ�
ఈ మట్టిలోనే పుట్టారు.. ఈ మట్టిలోనే పెరిగారు.. ఈ మట్టిలోనే చదివారు.. ఈ మట్టిలోనే తిన్నారు.. ఈ మట్టిలోనే పన్నారు.. కానీ బుద్ధులు మాత్రం ఈ మట్టివి రాలేదు. ఈ నేల గాలి ఏ మాత్రం సోకలేదు. అందుకే గాలి మాటలు మాట్లాడతారు.. �