మహబూబ్ నగర్ : సీఎం కేసీఆర్ అభినవ పూలేను తలపిస్తున్నాడన్నాడని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలలో గౌడ కులస్తులకు 15%, ఎస్సీలకు 10%,ఎస్టీ లకు 5% రిజర్వేషన్ల నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ను మహబూబ్ నగర్ క్యాంప్ కార్యాలయంలో గౌడ సంఘాలు, ఎస్సీ, ఎస్టీలు సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..కులవృత్తులకు పూర్వవైభవం తీసుకరావడం ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే సాధ్యమన్నారు. కులవృత్తులకు అండగా నిలిచి ఆర్థిక వ్యవస్థ మెరుగుపరుచడంలో కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు బహుజనులు అండగా ఉంటారన్నారు.
ఇవి కూడా చదవండి..
Bee attack : తేనెటీగల దాడి..చెట్టు పై నుంచి పడి వ్యక్తి మృతి
భూమికి చేరిన స్పేస్ ఎక్స్ వాహక నౌక
Tragedy | చెరువులో పడి ఏడుగురు బాలికలు మృతి
Salman Khan: బిగ్ బాస్ షోకి భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న సల్మాన్ ఖాన్