CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ తన బృందంతో ఢిల్లీకి వెళ్లారు. ఈ నెల 25న కేంద్ర జల్శక్తి శాఖ
CM KCR | కొత్త రాష్ట్రం అయినప్పటికీ నిర్వహణలో తెలంగాణ శాసనసభ ఇప్పటికే దేశానికి ఆదర్శంగా నిలిచింది అని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేశారు. బీఏసీ సమావేశం సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగా
మాజీ మంత్రి జేసీ | జానారెడ్డి ఎందుకు ఓడిపోయారో అందరికీ తెలుసునని మాజీ మంత్రి, ఏపీ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో జానా గెలవడని తాను ముందే చెప్పానన్నారు.
Assembly Session | అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు అక్టోబర్ 5 వరకు జరగనున్నాయి. శాసన సభలోని స్పీకర్ చాంబర్లో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది.
137మిలియన్ లీటర్ల రిజర్వాయర్లు 2,093 కిలోమీటర్ల పైప్లైన్ల నిర్మాణం 2,00,000 ఇవ్వాల్సిన నీటి కనెక్షన్లు 1,50,000 స్థిరీకరించేవి 20 లక్షల జనాభాకు లబ్ధి తాగునీటికి 1,200 కోట్లు మురుగునీటి శుద్ధికి3,866 కోట్లు జీవోలు విడుదల చే
కేంద్ర మంత్రులతో సమావేశాలు సెంట్రల్ హోంశాఖ భేటీకి హాజరు హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుక్రవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఉదయం ప్రారంభమయ్యే అసెంబ్లీ
బసవేశ్వరకు 1,774 కోట్లు ‘సింగూరు’ ఎత్తిపోతలకు నిధులు కేటాయింపు పరిపాలనా అనుమతులిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు 4.56 లక్షల ఎకరాలకు అందనున్న సాగునీరు సీఎం కేసీఆర్ చొరవతో నెరవేరనున్న దశాబ్దాల కల హైదరాబాద్, సెప్ట�
CM KCR | ఈ నెల 24వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రేపు ఉదయం ప్రారంభమయ్యే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. అనంతరం జరిగే బీఏసీ సమావేశంలో కేస�
మంత్రి హరీశ్ | ప్రజలపై భారాలు మోపిందెవరో, కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నదెవరో ఆలోచించాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు
మంత్రి ఎర్రబెల్లి | కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఏడేండ్లలోనే తెలంగాణ అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించిందని
ఎంబీసీ రాష్ట్ర అధ్యక్షుడికి తీర్మాన ప్రతి అందజేతజమ్మికుంట, సెప్టెంబర్ 22: రాష్ట్రంలోని కుమ్మరుల ఆత్మగౌరవాన్ని సీఎం కేసీఆర్ కాపాడుతున్నారని, తమను అన్ని విధాలా ఆదుకుంటున్న టీఆర్ఎస్కే తమ మద్దతు ఉంటుం�
తాండూర్ : సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజీకేఎస్, సీఎం కేసీఆర్, గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కృషి కారణంగానే సింగరేణి కార్మికులకు ఎన్నో హక్కులు సాధింప బడ్డాయని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియ�