తెలంగాణ బహుజన వర్గాల స్ఫూర్తి దాత ఐలమ్మ : సీఎం కేసీఆర్ | తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలిచిన చిట్యాల (చాకలి) ఐలమ్మ 126వ జయంతి
CM KCR | ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం మధ్యాహ్నం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సాగునీటి ప్రాజెక్టులు, జలాల పంపిణీపై చర్చ�
దగ్గరుండి పూర్తిచేసుకోవాల్సిన బాధ్యత మీదే తనను కలిసిన నేతలకు సీఎం కేసీఆర్ సూచన నిధుల కేటాయింపుపై నాయకుల కృతజ్ఞతలు హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల పనులను త
మూడురోజుల పర్యటన కేంద్రమంత్రులతో కీలక సమావేశాలు హైదరాబాద్, సెప్టెంబర్ 24(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మూడురోజుల పర్యటన కోసం శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు. అసెంబ్లీ సమావేశంలో పాలొ�
అర్థవంతమైన చర్చలకు అసెంబ్లీ వేదిక వీలైనన్ని ఎక్కువరోజులు సమావేశాలు ప్రతిపక్షాలు సూచించిన అంశాలూ చర్చకు స్ఫూర్తిమంతంగా సమావేశాలు సాగాలి బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, సెప్టెంబర్ 24 (
ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం లేదు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను కలిసిన మాజీ మంత్రి జేసీ దివాకర్రెడ్డి హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ ): ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం లేదని, తాను తెలంగాణల�
భారతదేశం ఒక సమాఖ్య దేశం. ఇందులో కేంద్రం, రాష్ర్టాలు పరస్పరం చేదోడు వాదోడుగా ఉంటూ అభివృద్ధిలో సహకరించుకోవాలి. ఇది కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిబద్ధమైన బాధ్యత. ఈ స్ఫూర్తితోనే మన రాజ్యాంగ నిర్మాతలు మన దేశ సమ�
అంబేద్కర్ చౌక్ : ఆసీఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సీఎం కేసీఆర్ను శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. కుమ్రం భీం ఆ�
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. కేసీఆర్ వెంట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపీ సంతోష్ కుమార్, సీఎస్ సోమేశ్ కుమార్ ఉన్నారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి
హిమాయత్నగర్ : రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్స్గా విధులు నిర్వహిస్తున్న వారికి ప్రిన్సిపాల్స్గా పదోన్నతి కల్పించాలని కోరుతూ జూనియర్, డిగ్రీ కాలేజ్ ఫిజికల్ డైరెక్ట
ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి | తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్గా మొట్టమొదటి సారిగా శాసన మండలి సమావేశాలను నిర్వహిస్తున్న సందర్భంలో.. శుక్రవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను మండలి ప్రొటెం చైర్మన్ వె
సీఎం కేసీఆర్ | సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్ట్కు ఆమోదం తెలిపి పరిపాలన అనుమతులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు జిల్లా ఎమ్యెల్యేలు ఆందోల్ ఎమ్యెల్యే క్రాంతి కిరణ్, నారాయణఖేడ్ ఎమ్యెల్యే భూపాల్ రెడ్డి