Balka Suman | ఈటల రాజేందర్ కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పిలుపునిచ్చారు. సానుభూతి పొందేలా ఈటల డ్రామాలు చేసే అవకాశం ఉందని చెప్పారు.
రాష్ట్ర అవతరణ తర్వాత అధికారం చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రాధాన్యతా క్రమంలో చేస్తున్న పనుల వల్ల, దేశానికే ఆదర్శప్రాయమైంది. రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రంలోని ఏ పార్టీకి ప్రతి
‘తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం’ అంటే ఎలా ఉంటుందో ఈటల రాజేందర్ రుజువు చేశాడు. అక్కున చేర్చుకొని అందలమెక్కించిన పార్టీకి వెన్నుపొడిచిన రాజేందర్ తనకు అన్యాయం జరిగిందని నమ్మబలుకుతున్నాడు. నిజానికి ఈటల�
Madipalli Bhadraiah | నిర్మల్ జిల్లాకు చెందిన ప్రముఖ సాహితీవేత్త మడిపల్లి భద్రయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పురస్కారాలందుకున్న భద్రయ్య దశదినకర్మ సంద
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి దయాకర్రావు | సీఎం కేసీఆర్కు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మంగళవారం కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థల
ఎంపీ కవిత | రాష్ట్రంలో పంచాయతీరాజ్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం పెంచడం పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో భాగంగా స్థానిక సంస్థ
అస్తి, ప్రాణ నష్టం జరుగకుండా చూడండి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు తుఫాన్ ప్రభావంతో మరో రెండ్రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమ�
రాష్ట్రంలో పర్యాటకానికిఅవకాశాలు ఎక్కువ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అత్యుత్తమ టూరిజం పాలసీ కోసం కసరత్తు చేస్తున్నామని పర�
TS Assembly | రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీకి మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సభకు సెలవులు ఇచ్చే అంశంపై ప్రభుత్వం మంతనా�
TS Assembly | తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో పురోగమిస్తుందని, ప్రతి పరిశ్రమకు గమ్యస్థానం తెలంగాణే అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో �
CM KCR | రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితో ఢిల్లీ నుంచి సీఎం కేసీఆర్ టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గులాబ్ తుఫాను ప్రభావంతో రెండు రోజుల పాటు భార