ప్రైవేటు భూముల్లాగే వందశాతం చెల్లిస్తాం పోడుభూముల పరిష్కారానికి ఢిల్లీకి వెళ్దాం కంపా నిధులు కేంద్రానివి కావు: సీఎం హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం అసైన్డ
బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం మొత్తం ఆరు బిల్లులకు గ్రీన్ సిగ్నల్ సభ సోమవారానికి వాయిదా హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): నల్సార్వర్సిటీలో స్థానిక విద్యార్థులకు 25 శాతం కోటా కల్పించేందుకు ఉద్
డీటీసీకి విశ్వగురు అంతర్జాతీయ అవార్డు హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): కొవిడ్ సెకండ్ వేవ్ సమయంలో విశిష్ఠ సేవలు అందించిన రవాణాశాఖ డిప్యూటీ కమిషర్ (విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, ఐటీ, అడ్మినిస
మంత్రి ఐకే రెడ్డి | సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమానికి అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు, ప్రశంసలు దక్కాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
హుజూరాబాద్ : దళితబంధు ఎన్నికలకు ముందే కేసీఆర్ గారి ఆలోచనలో ఉన్న పథకం అని ముందే చెప్పారు. ఈ ఎన్నికల్లో ఎస్సీల ఓట్లు పొందాలనే ఆలోచనతో చేసిన పథకం కాదు. దానికోసం ముఖ్యమంత్రి పలువురు ఐఏఎస్ అధి�
TS Assembly | కాంపా నిధులు కేంద్ర ప్రభుత్వానివి కావు. 100 శాతం అది రాష్ట్రాల డబ్బులు మాత్రమే అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో హరితహారంపై స్వల్పకాలిక చర్చ చేపట్టిన సందర్భంగా సభ్యులు మాట్ల�
TS Assembly | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనాలు.. బీపీ, షుగర్లతో పాటు ఇతర జబ్బులతో బాధపడేవారికి ఎంతో ఉపయోగకరంగా మారాయన్నారు. ప్రశాంతతో పాటు
TS Assembly | గ్రీనరీలో ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మొదటి స్థానంలో కెనడా, రెండో స్థానంలో బ్రెజిల్, మూడో స్థానంలో తెలంగాణ నిలిచిందన్నారు. యూఎన్వో కూడా తె�