హైదరాబాద్ : సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పచ్చదనమే లక్ష్యంగా తెలంగాణ హరిత నిధిని శాసన సభలో ప్రకటించారు. ప్రజా ప్రతినిధులందరూ తమ శక్తి సామర్థ్యాల మేరకు సహకరించాలని సీఎం కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రెడ్డి స్పందించారు.
గ్రీన్ ఫండ్ కోసం ప్రతి నెల 5,000 విరాళంగా ఇస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ప్రకృతి ప్రేమికుడిగా సీఎం నిర్ణయాన్ని హర్షిస్తున్నానని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మళ్లీ పెట్రో మంట.. హైదరాబాద్లో సెంచరీకి చేరువలో డీజిల్ ధర
Road accident | జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఒకరి మృతి
గోదావరిలో కొట్టుకుపోయిన యువకుడు..కాపాడిన మత్స్యకారులు