వికారాబాద్ మున్సిపాలిటీ రూపురేఖలు మారనున్నాయి. చేపట్టాల్సిన అభివృద్ధి పనుల వివరాలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారు. దీంతో ఎంపీ రంజిత్ రెడ్డి ప్రత్యేక చొరవతో రూ.250 కోట్లత�
ప్రారంభించిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారాక రామారావు115 కోట్ల వార్షిక పెట్టుబడులు కొత్తగా 140 మందికి ఉద్యోగాలు హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): థర్మో ఫిషర్ సైంటిఫిక్స్ సంస్థ కొత్తగా హైదరా�
హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సతీమణి సీత రంజిత్ రెడ్డి గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆలయ సభ్యులతో క�
మొక్కలు నాటిన ఎంపీ, ఎమ్మెల్యేల సతీమణులు పరిగి, జనవరి 7: రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా శుక్రవారం పరిగిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో చేవెళ్ల ఎంపీ రంజి
ఎంపీ రంజిత్ రెడ్డి | పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం లోక్సభలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి 377 నిబంధన ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం, బియ్యం కొ
ఎంపీ రంజిత్ రెడ్డి | ఉపాధి హామీ, ఇతర అభివృద్ధి పనుల్లో వికారాబాద్ జిల్లా రాష్ట్రంలోనే ముందువరుసలో నిలువడంపై చేవెళ్ల ఎంపీ డా. జి.రంజిత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
ఎంపీ రంజిత్ రెడ్డి | నగరంలోని మాదాపూర్ హైటెక్స్లో రేపు జరగబోయే టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లను ఆహ్వాన కమిటీ సభ్యుడు చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి పరిశీలించారు.
హైదరాబాద్ : నగరంలోని గచ్చిబౌలి క్రీడాప్రాంగణాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునికీకరించడానికి రూ.52 కోట్లు కేటాయించాలని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్రెడ్డి కేంద్రాన్ని కోరారు. మంగళవారం ఆయన లోక్సభ జ
ఎంపీ రంజిత్రెడ్డిహైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ఐపీఎల్ ఆతిథ్య వేదికల్లో హైదరాబాద్ను చేర్చాలని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వచ్చే నెల 9న మొదలయ్యే ఐపీఎల
హైదరాబాద్ : ఐటీఐఆర్ పాలసీని నిలిపివేసినట్లు కేంద్రం వెల్లడించింది. పారిశ్రామికాభివృద్ధికి అమలవుతున్న ఇతర పథకాలు, పాలసీలను దృష్టిలో పెట్టుకుని ఐటీఐఆర్ పాలసీని నిలిపివేసినట్లు కేంద్ర ప్రభుత్వ స్