ఎటుచూసినా పరుచుకున్న పచ్చదనం, భారీ వృక్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పచ్చలహారాన్ని తొడుగుకున్నది. దశాబ్దాలుగా బోసిబోయి కనిపించిన జిల్లా హరితందాలు సంతరించుకున్నది.
హరిత రాష్ట్రమే లక్ష్యంగా ప్రవేశ పెట్టిన తెలంగాణకు హరిత హారం కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఇప్పటికే ఏడు విడుతలుగా చేపట్టిన కార్యక్రమాల ద్వారా గ్రామాలు, పట్టణాలు పచ్చదనంతో కళకళలాడుతు న్నాయి. కా
ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఇప్పటికే ఏడు విడుతలు పూర్తవగా భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు ‘�
2014కు ముందు అటవీ విస్తీర్ణం: 1% 2021లో జిల్లాలో అడవులు: 10.8% 2016లో జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత: 50 2019 తర్వాత ఎన్నడూ 44 డిగ్రీలు దాటలేదు జిల్లాలో హరితహారం ఫలాలు ఏటికేడు పెరుగుతున్న పచ్చదనం 6 డిగ్రీల మేర తగ్గిన ఉష్ణోగ్రతలు �
రహస్య సమాచార నిధి ఏర్పాటుచేసిన ప్రభుత్వం ఆక్రమణలపై సమాచారమిచ్చేవారికి ప్రోత్సాహకాలు అటవీ భూముల రక్షణకు ప్రొటెక్షన్ కమిటీలు అటవీశాఖ వర్షాప్లో మంత్రి ఐకే రెడ్డి వెల్లడి హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్త
మొక్కల పెంపకం, రక్షణకు ప్రత్యేక నిధి అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు మమేకం విద్యార్థుల అడ్మిషన్లు, భూముల రిజిస్ట్రేషన్ల సమయంలో స్వల్ప రుసుము వసూలు హరితయజ్ఞంలో పాల్గొనడమే ‘నిధి’ ప్రధాన లక్ష్యం సర్కారు నిర్ణ�
పచ్చదనం కోసం గ్రీన్ ఫండ్: సీఎం ప్రజలందరి భాగస్వామ్యంతో ఏర్పాటు పర్యావరణం కోసం మహత్తర యత్నం హరితహారం నిరంతర ప్రక్రియగా కొనసాగాలి విద్యార్థులు మొదలు.. అందరి భాగస్వామ్యం నిధి తమదేనని ప్రతి ఒక్కరూ భావించ�
పచ్చటి తెలంగాణకు సరికొత్త సంకల్పం ఎవరూ ‘కొట్టలేని చెట్టు’ పెట్టిన కేసీఆర్ దేశానికి, రాష్ హరిత నిధి ఆదర్శం మొక్కలు నాటేందుకు ప్రభుత్వం నిధి పెట్టడం ప్రపంచంలో ఇదే మొదటిసారి ముందే విపక్ష నేతలకు ముఖ్యమంత�
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి | హరిత నిధి ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ శాసన సభలో ప్రకటించిన నేపథ్యంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.