మంత్రి సత్యవతి | డా లక్ష్మణ్ బాపూజీ ఆజన్మాంతం తెలంగాణ కోసం పోరాడారని, న్యాయం కోసం నినదించారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి
assembly session | అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండో రోజైన నేటి నుంచి పూర్తి స్థాయి అజెండాపై చర్చ జరగనుంది. సోమవారం నుంచి ఉభయసభల్లో ప్రశ్నోత్తరాలను చేపట్టనున్నారు.
వామపక్ష తీవ్రవాద సమస్యకు ఏడాదిలో పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇదే ప్రాధాన్య అంశం కావాలి కేంద్ర సంస్థల సమన్వయంతో నక్సల్స్కు నిధులను అడ్డుకోవాలి లెఫ్ట్ తీవ్రవాదంపై కీలక దశలో పోరు సంతృప్తి వద్దు.. వే�
వివిధ అంశాలపై గంటసేపు చర్చలు వాణిజ్య మంత్రి గోయల్తోనూ భేటీ దొడ్డు వడ్ల సేకరణ పెంచాలని వినతి హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదివారం కేంద్ర
ఉద్యోగుల విభజన, హెల్త్ స్కీంపై చర్చ హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): టీఎన్జీవో నేతలు ఆదివారం ఢిల్లీలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో ఆయన అధికార నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నూతన ప్రె�
కరోనా, డీజిల్ ధర పెంపుతో భారం కార్గో సేవలను మరింత విస్తరిస్తాం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ రూరల్, సెప్టెంబర్ 26: ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆలోచన సీఎం కేసీఆర్కు లేదని ఆ సంస్థ చైర్మన్ బ
మోర్తాడ్/మెదక్, సెప్టెంబర్ 26: సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రానికి చెంద�
అమిత్షా | మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోం మంత్రి అమిత్షా భేటీ అయ్యారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి సీఎం కేసీఆర్ సహా
మావోయిస్టు | మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ నేడు సమావేశం నిర్వహించనుంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరగనున్న ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్షా అధ్యక్షత
రాయలసీమ ఎత్తిపోతలతో మహబూబ్నగర్ జిల్లాకు తీరని నష్టం పాలమూరు-రంగారెడ్డికి అనుమతివ్వండి త్వరగా నీటి కేటాయింపులు పూర్తి చేయండి అప్పటి వరకూ గెజిట్ అమలును నిలపండి కేంద్ర జల్శక్తి మంత్రికి సీఎం కేసీఆర�
రాష్ట్ర రైతుల సంక్షేమం, కేంద్రం నుంచి రావాల్సిన హక్కులపై చర్చ హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్తో రాష్ట్ర ఎంపీలు భేటీ అయ్యారు. టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా