TS Assembly | దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోంది అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో పల్లె ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సభ్యులు మాట్లాడిన అనంతరం కే�
లేదంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటేయం రౌండ్టేబుల్లో నేతల హెచ్చరిక పైసా ఖర్చు లేకుండా లెక్కించొచ్చు అయినా మొండివైఖరితో కేంద్రం రిజర్వేషన్లను ఎత్తివేసేందుకే కేంద్రం ఎత్తులు: ఆర్ కృష్ణయ్య బీసీ కుల గ�
రెండోస్థానంలో ట్రాక్టర్ ట్రాలీలు.. ఆ తర్వాతే ఇతరాలు హుజూరాబాద్ దళితబంధులోప్రాధాన్యాల ఎంపిక 21, 568 కుటుంబాలకు దళితబంధు వర్తింపు తాజాగా పెరిగిన కుటుంబాల సంఖ్య 639 లబ్ధిదారులకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమ
కేంద్ర మంత్రి గడ్కరీ ప్రకటన కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ రంజిత్రెడ్డి హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని ఎన్హెచ్-63పై అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు రోడ్డు విస్తరణకు కేంద్రం పచ్చజెం
సింగరేణి మరోసారి శ్రమజీవుల సంబురాల గనిగా మారిపోయింది. సంస్థ లాభాలలో 29 శాతాన్ని కార్మికులకు బోనస్గా అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దీనిని గని కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న దసర�
దళిత సాధికారిత కోసం ‘దళితబంధు’ పథకాన్ని కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. నిజానికి దీన్ని ‘పథకం’ అని అనుకోకూడదు. రాజకీయపార్టీలు అధికారంలోకి రావడానికి తాత్కాలిక ప్రయోజనాలపై దృష
ఆదిలాబాద్: రాష్ట్రంలో అటవీభూములు సాగు చేసుకుంటూ ఉపాధి పొందుతున్న గిరిజన రైతులకు పట్టాలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గిరిజనుల్లో హర్ష�
వెంగళరావునగర్ : పేద రోగులకు ఖరీదైన వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ సర్కారు ఎర్రగడ్డలోని ప్రభుత్వ చెస్ట్ దవాఖానాలో రాష్ట్రంలోనే తొలిసారిగా ఎలర్జీ క్లీనిక్ను ప్రారంభించింది. ఎలర్జీ క్లీనిక్ను బు�
మియాపూర్ : శేరిలింగంపల్లి నియోజవకర్గం మియాపూర్ డివిజన్ ప్రశాంత్నగర్కు చెందిన ముంతాజ్ బేగంకు సీఎం సహాయ నిధి పథకం ద్వారా మంజూరైన రూ. 44 వేల ఆర్థిక సాయం చెక్కును విప్ ఆరెకపూడి గాంధీ బుధవారం వివేకానంద�