ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా కానుక గత ఏడాది కంటే ఒక శాతం అదనం పండుగకు ముందే చెల్లించాలని ఆదేశం ఇతర ఖనిజాల తవ్వకాల్లోకీ సింగరేణి భవిష్యత్తు కోసం కార్యకలాపాల విస్తరణ సంస్థల ప్రైవేటీకరణ శోచనీయం సింగరేణిపై స�
బాబా సాహెబ్ అంబేద్కర్ వల్లే తెలంగాణ రాష్ట్ర కల సాకారం మార్చిలోపు రాష్ట్రమంతటా దళితబంధు నియోజకవర్గానికి 100 కుటుంబాలకు వర్తింపు కొన్ని మండలాలకు నేనే వస్తా.. పథకాన్ని వివరిస్తా వారం రోజుల్లో 4 మండలాలకు ని
వచ్చే ఏడేండ్లలో 23 లక్షల కోట్లు ఖర్చు చేస్తాం దానిలో దళితబంధుకు 1.80 లక్షల కోట్లు ఎంత! వచ్చే టర్మ్లోనూ మాదే అధికారం దళితబంధుకు నిధులపై ఎవరికీ ఆందోళన వద్దు దళితబంధుపై చర్చకు సీఎం కేసీఆర్ సమాధానం హైదరాబాద్
రెండు మూడు నెలల్లో నోటిఫికేషన్లు నెల రోజుల్లోనే ఉద్యోగుల విభజన పూర్తి ఆ తర్వాత ఖాళీలపై స్పష్టత.. వెంటనే భర్తీ ఇప్పటికే 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చినం కావాలంటే ప్రతి ఉద్యోగి వివరాలు ఇస్తాం అసెంబ్లీలో ముఖ్యమం�
అద్దంకి-నార్కట్పల్లి మల్టీలేయర్ ప్లాంటేషన్ సక్సెస్ ప్రతి జిల్లాలో 250 కిలోమీటర్ల పరిధి లక్ష్యం ఏడు జిల్లాల్లో లక్ష్యానికి మించి మొక్కల పెంపకం చిట్టడవులను తలపిస్తున్న జాతీయ, రాష్ట్ర హైవేలు నల్లగొండ �
షట్పల్లి పింఛన్దారుల ఆదర్శం ప్రతినెలా రూ.6 ఇచ్చేందుకు సంసిద్ధత స్వచ్ఛందంగా ముందుకొచ్చిన 183 మంది కోటపల్లి, అక్టోబర్ 5: ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్ రూపొందించిన హరితనిధికి మేము సైతమంటూ ఆసరా
కేసీఆర్ ఆలోచనలతో సుస్థిరాభివృద్ధి ప్రజలను భాగస్వాములను చేసే ఆలోచన హరితహారంతో రాష్ట్రంలో పెరిగిన గ్రీన్కవర్ పర్యావరణవేత్త మణికొండ వేదకుమార్ హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): వివక్షకు గురైన �
హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మంగళవారం అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్యేలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. తన చాంబర్ నుంచి ఆకస్మికంగా బయటకొచ్చిన సీఎం కేసీఆర్, మాజీమంత్రి మోత్కుపల్లి నర్సిం
మనకు ఉపకారం చేసిన వారికి తిరిగి ఉపకారం చేయకున్నా పర్వాలేదు కాని అపకారం మాత్రం తలపెట్టకూడదు. మనకు మంచి చేసిన, జీవితాన్నిచ్చిన వారి పట్ల విశ్వాసంగా ఉండాలి. వారికెప్పుడూ మోసం తలపెట్టకూడదు. హుజూరాబాద్లో జర
సింగరేణి కార్మికులకు గుడ్న్యూస్.. లాభాల్లో 29శాతం వాటా | సింగరేణి కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది సంస్థ ఆర్జించిన లాభాల్లో 29శాతం వాటా ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
శరన్నవరాత్రుల పోస్టర్ను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ | ఈ నెల 7 నుంచి 16వ తేదీ వరకు వరంగల్ నగరంలోని భద్రకాళీ దేవాలయంలో శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగనున్నాయి. ఈ మేరకు