సువర్ణ మణిమయ సువిశాల ఆధ్యాత్మిక దివ్యక్షేత్రంగా యాదాద్రి మన కండ్లముందు ఆవిష్కారమవుతున్న మహా అద్భుత నిర్మాణం 2,500 గజాల నుంచి నాలుగు ఎకరాలకు ప్రధానాలయ విస్తరణ రోజుకు 50 లక్షల లడ్డూలు.. పులిహోర తయారీకి ఆధునిక
‘చిత్రకళారాజితంబు, శిల్పకళా శోభితంబు, దివ్యౌషధి దీపితంబు, భవ్య గోపురావృతంబు’ అంటూ యాదాద్రి శోభను ముడుంబై వరదాచార్యులు సరళంగా వర్ణించారు. పవిత్ర తెలంగాణ భూమిపై కొలువై ఉన్న లక్ష్మీ నరసింహుడి ఆలయాన్ని పు�
శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి రుద్రూర్: మానవత్వాన్ని కాపాడి మనిషిలో మంచిని పెంచేందుకే ఆలయ నిర్మాణాలు చేపడుతారని సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం రుద్రూర్ మండలం అంబం గ్రామ పంచ
హుజూరాబాద్ : ఉప ఎన్నికల్లో పనులు చేసే టీఆర్ఎస్ వైపు ఉంటారో… ముచ్చట్లు చెప్పే బీజేపీ వైపు ఉంటారో తెల్చు కోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయ�
Yadadri | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణానికి విమాన గోపురం స్వర్ణతాపడం కోసం బంగారాన్ని విరాళంగా ఇచ్చేందుకు ఓ ఐదేళ్ల బాలుడు ముందుకొచ్చాడు. సన్విత్ వీర్ అనే బాలుడు తన చేతికి ఉన్న ఉంగారాన్ని
Dalit Bandhu | 2014 నుంచి వందల పథకాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనేక పథకాలను కేంద్ర ప్రభుత్వమే అనుసరిస్తున్నది. ఎన్ని అవాంతరాలు వచ్చినా పథకాన్ని నిలిపివేసిన దాఖలా ఒక్కటీ లేదు. మ్యానిఫెస్టోలో పెట్టని పథకాలను
గోపుర తాపడానికి యథాశక్తి నివేదన విరాళాలిచ్చేవారికి ప్రధానార్చకుల సూచనలు ఆలయ ఖాతాలో జమచేయవచ్చన్న ఈవో సీఎం పిలుపుతో కదులుతున్న సమాజం ఆరు కిలోల బంగారం ప్రకటించిన మేఘా ప్రణీత్గ్రూప్ నరేంద్రకుమార్ 2 కి�
గంజాయి పీడ పూర్తిగా తొలగించాలి.. నేరగాళ్లు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు గంజాయి పండిస్తే రైతుబంధు, బీమా బంద్.. ఆర్వోఎఫ్ఆర్ భూముల్లో సాగు చేస్తే పట్టా రద్దు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణ మారాలి లేక�
ఖమ్మం కలెక్టరేట్లో ఉన్నతాధికారుల బృందం సమావేశం హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ)/ఖమ్మం: రాష్ట్రం లో పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు అటవీ, గిరిజన సంక్షేమశాఖల ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటై�
ఖైరతాబాద్ : వంద సంవత్సరాల్లో జరుగని అభివృద్ధిని అర్థ దశాబ్ద కాలంలో చేసి చూపించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ధన్యులని జలవిహార్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీ రామరాజు అన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహస్వామ
ఎల్బీనగర్ : ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కుమారుడు ప్రీతమ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వేమిరెడ్డి నర్సింహరెడ్డి కూతురు జ్యోత్స్నల వివాహ
రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్: సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ కర్షకులకు ఎనలేని లాభం వస్తుందని రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రూ.వేల కోట్లు వెచ్చించి మ�