సామాన్యులతో మమేకం ప్రతి పల్లె ఆయనకు తెలుసు అందరి మనిషి అద్భుతమైన జ్ఞాపకశక్తి 20 years of TRS | CM KCR | తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఒకసారి కరెంటు కష్టాలు తీవ్రమయ్యాయి. నిరసనగా కేసీఆర్ రాజీవ్ రహదారి దిగ్బంధానికి పిలుపుని�
20 years of TRS | CM KCR | తెలంగాణ ఏర్పడింది. తొలి కేబినెట్ మీటింగ్ మొదలైంది. వలస పాలనతో, వరుస కష్టాలతో, 14 ఏండ్ల ఉద్యమంతో నీరసించి ఉన్న తెలంగాణ సమాజాన్ని బతికించుకోవడానికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని కేసీఆర్ నిర్ణ
1969 తెలంగాణ ఉద్యమంలో 369 మంది అమరులైనారు. ఆ త్యాగాల పునాదులపై ‘తెలంగాణ ప్రజా సమితి’ ఆవిర్భవించి పార్లమెంట్ ఎన్నికల్లో 14 స్థానాలకు 10 స్థానాలు గెలిచి తెలంగాణ ఆకాంక్షను ప్రపంచానికి చాటింది. కానీ అనతికాలంలోనే �
20 years of TRS | CM KCR | తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో టీఆర్ఎస్ 60 సీట్లతో గెలిచింది. అది బొటాబొటి మెజారిటీయే. ఇదే అదనుగా, తెలంగాణకు బద్ధ వ్యతిరేకి అయిన ఒక ఆంధ్రా నాయకుడు ఢిల్లీలో మళ్లీ కుతంత్రాలు మొదల�
20 years of TRS | CM KCR | అయ్యో ముత్తన్నా.. నువ్వెందుకు కష్టపడి వచ్చినవే ఈడిదాక. చెప్పంపుతే నేను వచ్చేవాణ్ని కదా – ఇదీ మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి, క్యాన్సర్తో బాధపడుతూ తన వద్దకు వచ్చినపుడు కేసీఆర్ అన్నమాట. ఇద్ద�
ఎంత విత్తుకున్నా ఆశలు మొలకెత్తనినెర్రెలు వారిన నేల.. పల్లె కన్నీరు ఎంకన్న పాట ఎన్ని పైపులేసి తోడినానీరు గక్కని బోరు గుండెల గోస గోసచినుకురాలని కాలం మెడమీది కత్తి చేనూ చెలక మీది ప్రేమఅప్పుల కుప్ప.. ఎన్ని దే
‘ఇటు చేయి వేసిన తాత హేలా కవిత్వాభిరాముడటు చేయి వేసిన తాత ఆధ్యాత్మ విద్యానిధానుడిటుల నా తల్లిదండ్రులిర్వురీ చెట్ల మధురఫలములు చిటిలిన మధువేనొకానొ చేకొమ్ము పాంచాలరాయ’ …అని తన ఘన వారసత్వ సంపద గురించి చెప్
TRS Plenary Song | టీఆర్ఎస్ ప్లీనరీ నేపథ్యంలో ఆడియో సీడీని శనివారం నాడు ఆవిష్కరించారు. పార్టీ నేత కర్నాటి విద్యాసాగర్ ఆధ్వర్యంలో ‘గులాబీ జెండా కేసీఆర్’
Asara Pentions | ఆసరా పింఛన్ల పథకం ఓట్ల కోసం పెట్టింది కాదని, ఓట్లేయకపోతే పింఛన్లు ఎందుకు ఆపేస్తామని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
Huzurabad | హుజూరాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయమని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని
పట్టాల కేటాయింపు కంటే అధికంగా ఆక్రమణలు అటవీభూములను గద్దల్లా తన్నుకుపోతున్న పెద్దలు బినామీ పేర్లతో పాగా వేస్తున్న రాజకీయ నేతలు అన్యాక్రాంత అటవీభూముల రక్షణే ప్రభుత్వ లక్ష్యం హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస�
పూర్తయిన అధికారుల జిల్లాల పర్యటన నేడు ముఖ్యమంత్రికి నివేదిక సమర్పణ హైదరాబాద్/ములుగు, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): పోడుభూముల సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శ�