సిద్దిపేట అర్బన్ : టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవికి సీఎం కేసీఆర్ తరపున తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్లు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.
నార్నూర్ : దండారీ ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి నిధులు మంజూరు చేయడంతో ప్రజాప్రతినిధులు,ఆదివాసీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం మండలంలోని బలాన్పూర్ గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటా�
ఎల్లారెడ్డి రూరల్ : పాలకుడు సమర్థుడైతే ప్రజలు సుఖపడతారని, తెలంగాణకు అటువంటి నాయకుడు సీఎం కేసీఆర్ ఉండడం అదృష్టమని ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. బుధవారం ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని క్యాంపు కార్య�
Yadadri | యాదాద్రి గర్భాలయ విమానగోపురానికి బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ వెల్లడించిన విషయం విదితమే.
Yadadri | యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ విమాన గోపురం బంగారం తాపడానికి మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) 6 కిలోల బంగారాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించింది.
Minister Errabelli | వాల్మీకీ మహర్షి జయంతి సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులర్పించారు. ఒక సామాన్యుడైన బోయవాడు అంత గొప్ప కవి కావడం మన దేశ సంస్కృతి
‘ఈ ఆలయం మాది. ఈ రాష్ట్రం మాది. ఈ ఆధ్యాత్మిక సంపద మాది అన్న గొప్ప భావన యావత్ తెలంగాణ ప్రజానీకం కలిగి ఉండాలి.’ – యాదాద్రి దివ్యక్షేత్రం పునఃప్రారంభ ముహూర్తం ప్రకటన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సందేశమిద
ఇందుకోసం విరాళాల సేకరణ తెలంగాణ ప్రజలు పాలుపంచుకోవాలి గ్రామాలనుంచి రూ.11 వచ్చినా చాలు మా కుటుంబం నుంచి కిలో 16 తులాల బంగారం తొలి వితరణ యావత్ తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు హైదరాబాద్, అక్టోబర�