పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచులు మళ్లీ పోరుబాట పట్టనున్నారు. సర్కా రు పట్టించుకోకపోవడంతో ఇక తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో త్వరలోనే చెల్లిస్తామని పంచాయతీ�
నానక్రాంగూడ ఔటర్ రింగురోడ్డు ఇంటర్చేంజ్లో ఉన్న హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్జీసీఎల్) కార్యాలయం సీఎం క్యాంప్ ఆఫీస్గా మారనున్నది. ఇప్పటికే అనేక సార్లు సీఎం రేవంత్ రెడ్డి హెచ్జీ�
సీఎం క్యాంపు కార్యాలయం కోసం బేగంపేట్లోని మెట్రో భవనాన్ని ఖరారు చేసినట్టు సమాచారం. రెండు మూడు ప్రత్యామ్నాయాలను పరిశీలించినప్పటికీ అవి ట్రాఫి క్, సెక్యూరిటీపరంగా అనుకూలంగా లేక చివరికి మెట్రో భవన్ అయి
హైదరాబాద్ బేగంపేటలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసం ముందు గురువారం కంచెను తొలగిస్తున్న దృశ్యాలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. కంచె తొలగించటాన్ని కొత్త ప్రభుత్వం గొప్పగా చెప్పుకొన్నది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో నోబెల్ గ్రహీత ఎస్తేర్ ఢఫ్లో భేటీ అయ్యారు. ఈమె ఫ్రెంచె అమెరికన్ ఆర్థికవేత్త. 2019 లో ఆర్థిక శాస్త్రంలో అభిజిత్ బెనర్జీ, మైఖేల్ క్రీమెర్తో కలిసి ఈమె నోబెల్ బహుమతిన�
తుది దశకు చేరిన నిర్మాణ పనులు కాళేశ్వరం, జూన్ 25: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మి పంప్హౌస్ వద్ద ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రత్యేక డిజైన�