Arogya Shree | ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యమందించిన ఆసుపత్రులకు బిల్లుల చెల్లింపులో జరుగుతున్న జాప్యానికి నిరసనగా ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి వైద్య సేవలు నిలిచిపోనున్నాయి.
లోక్సభ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో మద్యం దుకాణాలు (Wine Shops) మూతపడనున్నాయి. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జూన్ 4న ఉదయం 6 గంటల నుంచి 144 సెక్షన్ అమల్లో ఉ�
Brahmotsavams | తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను ఈనెల 18 నుంచి 26 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ (TTD Chairman) భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.
శీయ స్టాక్ మార్కెట్లు గురువారం మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. బ్యాంకింగ్, ఆర్థిక, ఐటీ రంగ షేర్లలో విక్రయాలు జరగడంతో సూచీ 58 వేల దిగువకు పడిపోయింది. మధ్యాహ్నం వరకు భారీగా లాభపడిన సూచీలను.. అంతర్జాతీయ మార�
Red fort | చారిత్రక కట్టడం ఎర్రకోట ఐదు రోజులపాటు మూతపడనుంది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఐదు రోజులపాటు ఎర్రకోటలోకి సందర్శకులకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు.
Omicron | దేశంలో నానాటికి ఒమిక్రాన్ (Omicron) వైరస్ విస్తరిస్తుండటంతో బీహార్ ప్రభుత్వం అప్రమత్తమయింది. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 31 నుంచి మూడు రోజులపాటు పార్కులను మూసివేయనున్నట్లు
అమరావతి,జూన్ 29:విద్యార్థులు చెడు అలవాట్ల బారిన పడకుండా ఉంచేందుకు ఆంధ్ర ప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ స్కూల్స్ కు 200 మీటర్ల దూరం వరకు గుట్కా, పాన్,సిగరెట్లు అమ్మే షాపులు ఉండకూడదని వైద్�
హైకోర్టు| కరోనా కేసులు పెరుగుతుండటంతో ఉత్తరాఖండ్ ఉన్నత న్యాయస్థానం మూతపడింది. నేటి నుంచి వచ్చే నెల 2 వరకు మూసి ఉంటుందని హైకోర్టు ప్రకటించింది. మే 3 మూడు నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వింటామని వె
చండీగఢ్: కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఈ నెల 31 వరకు అన్ని స్కూళ్లు, కాలేజీలు మూసివేస్తున్నట్లు పరిపాలనా యంత్రాంగం తెలిపింది. 9, 11 తరగతుల విద్యార్థులకు భౌతి�