అంగన్వాడీ టీచర్లు, హెల్పర్స్, మినీ టీచర్స్ అందరికీ మే నెలలో ఒకేసారి సెలవులు అమలు చేయాలని అంగన్వాడీ టీచర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా నిర్వహించా
CITU | గిరిజన సంక్షేమ శాఖలోని ఆశ్రమ పాఠశాలలో, పోస్టుమెట్రిక్, ప్రీ మెట్రిక్ హాస్టళ్లలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఏఎన్ఎంలను పర్మినెంట్ చేయాలని సిఐటియు రాష్ర్ట కార్యదర్శి కాసు మాధవి, హనుమకొండ జిల్లా స
పాల్వంచ కేటీపీఎస్ 6వ దశలో నిర్మాణ కార్మికులుగా పనిచేసిన వారిని ఆర్టీజన్లుగా తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాల్వంచ కేటీపీఎస్ అంబేద్కర్ సెంటర్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం ఐదవ రోజుకు చేరాయ�
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పని చేస్తున్న 1200 మంది గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోతున్నదని, ఇది వదలకపోతే ఈనెల 20వ తేదీ తర్వాత సమ్మెలోకి వెళ్తామని పంచాయతీ ఎంప్లాయీస్ అం�
ఉద్యోగోన్నతి పొందినా పూర్తి వేతనాలు చెల్లించకుండా.. ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు.
పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా బిచ్కుందలో జీపీ కార్మికులు సోమవారం ధర్నాకు దిగారు. నెలల తరబడి జీతాలు ఇవ్వక పోతే ఎలా బతికేదని ఆవేదన వ్యక్తం చేస్తూ బస్టాండ్ వద్�
గ్రేడింగ్తో సంబం ధం లేకుండా వేతనాలివ్వాలని సీఐటీ యూ రాష్ట్ర కార్యదర్శి కాముని గోపాల స్వామి డిమాండ్ చేశారు. ఐకేపీ వీవోఏలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలన్నారు. బుధవార�
అర్హులైన బీడీ కార్మికులకు జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీడీ సిగార్ వరర్స్ యూనియన్ (సీఐటీయూ)ఆధ్వర్యంలో సోమవారం మె దక్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. బీడీ కార్మికుల పిల్లలకు సాలర్�
రాష్ట్ర ప్రభుత్వం ఆశవర్కర్లకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం లేదని నిరసిస్తూ చలో హైదరాబాద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్కు వెళ్లే ఆశవర్కర్లను ముం దస్తుగా మట్టెవాడ పోలీసులు సోమవారం అరెస్టు చేశా�