‘నాన్న తన 63 ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. చాలా ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. సినీ కెరీర్లో ఎవరూ చేయనటువంటి ప్రయోగాలు, ఛాలెంజింగ్ పాత్రలు చేశారు’ అన్నారు కథానాయిక శృతిహాసన్.
‘ట్రైలర్ విడుదలైన కొద్ది రోజుల్లోనే అన్ని ఏరియాల బిజినెస్ కంప్లీట్ అయ్యింది. చిన్న సినిమాగా మొదలై ట్రేడ్లో రెస్పాన్స్ తెచ్చుకుంది. ‘మిస్టర్ ప్రెగ్నెంట్' ఒక స్పెషల్ కాన్సెప్ట్తో ఈ మూవీని నిర్మ
పాపులర్ కమెడియన్ సంతానం హీరోగా, సురభి హీరోయిన్గా తమిళంలో నటించిన చిత్రం ‘డీడీ రిటర్న్స్'. ప్రేమ్ ఆనంద్ దర్శకత్వంలో సి.రమేష్కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
‘ఓదెల రైల్వే స్టేషన్' చిత్ర దర్శకుడు అశోక్ తేజ దర్శకత్వంలో ఓ సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. కథానాయిక కేథరిన్ ట్రెసా హీరోయిన్గా, సందీప్ మాధవ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కేసీఆర్ �
Viral video | బాలీవుడ్ నటులు, దంపతులు అయిన ఫర్దీన్ ఖాన్ (Fardeen Khan), నటషా మెద్వానీ (Natasha Madhvani) మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయని, ఒకరంటే ఒకరికి పొసగక ఏడాది నుంచి ఇద్దరూ వేర్వేరు ఉంటున్నారని గత కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచార�
సినీ రంగంలో పారితోషికాల విషయంలో కథానాయికలు వివక్షకు గురవుతున్నారనే చర్చ ఎప్పటి నుంచో నడుస్తున్నది. హీరోలతో పోల్చితే నాయికలకు చాలా తక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ దక్కుతుంది.
అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్'. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకున్నట్లు సమా�
‘ఉస్తాద్' చిత్రంలో నేను మేఘన పాత్రలో కనిపిస్తాను. గవర్నమెంట్ జాబ్ చేయాలనే తండ్రి కోరిక కోసం ఇంజనీరింగ్ చదువుకునే అమ్మాయిగా, మానసికంగా శక్తివంతురాలైన యువతిగా నేటి తరం అమ్మాయిలకు దగ్గరగా వుండే పాత్ర �
పవన్కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓజీ’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నార�
‘నా వ్యక్తిగత విషయాల గురించి వదిలేస్తే, రాజకీయంగా నా మాజీ భర్త పవన్కల్యాణ్కు నా మద్దతు ఎప్పుడూ వుంటుంది. రాజకీయాల్లోకి పిల్లలను, కుటుంబాన్ని లాగకండి’ అన్నారు పవన్కల్యాణ్ మాజీ భార్య నటి రేణుదేశాయ్.
వరుణ్తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘గాండీవధారి అర్జున’. ప్రవీణ్ సత్తారు దర్శకుడు. సాక్షి వైద్య కథానాయిక. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 25న విడుదల చేస్త�
గోపీచంద్ కథానాయకుడిగా కన్నడ దర్శకుడు ఏ.హర్ష దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘భీమా’. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు.